అమరావతి: కర్ణాటక రాష్ట్రాన్ని వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి..సోమవారం తెల్లవారుజాము నుంచే బెంగళూరు నగరంలో కురుస్తున్న వర్షాల కారణంగా రోడ్లు నిండు కుండను తలపిస్తున్నాయి..భారీగా ట్రాఫిక్ జామ్ కావడంతో ఉదయాన్నే ఆఫీసులకు వెళ్లే ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు..బెంగళూరు నగరంలోని బెళ్లందురు,,సర్జాపురా రోడ్,,వైట్ఫీల్డ్,,ఔటర్ రింగ్ రోడ్,,బి.ఇ.ఎం.ఎల్ లేఅవుట్ ప్రాంతాలు చెరువులను తలపిస్తున్నాయి..స్పైస్ గార్డెన్ నుంచి వైట్ఫీల్డ్ కు వెళ్లే రోడ్డు పూర్తిగా జలమయమైంది. వాహనాలు నీటిలో మునిగిపోయిన పరిస్థితి ఏర్పాడింది..కర్ణాటకలో మరో 5 రోజులు భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది..ఈ నెల 9వ తేది వరకూ ఉడుపి,,ఉత్తర కన్నడ,,దక్షిణ కన్నడ జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని,,కోస్తా ప్రాంతంలో మత్స్యకారులు సముద్రం లోపలికి వెళ్లవద్దని హెచ్చరించింది..బెంగళూరు నగరంలోనూ 9వ తేది వరకూ పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ పేర్కొంది..
అమరావతి: దక్షిణ చైనాలో గ్వాంగ్డాంగ్ ప్రావిన్స్ లోని ఓ హైవేపై రోడ్డు కొంత భాగం ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో సుమారు 19…
మే 2 నుంచి ప్రతి ఇంటికి ఓటరు స్లిప్పులు.. నెల్లూరు: 2024 సాధారణ ఎన్నికల ప్రక్రియలో ప్రధానఘట్టమైన నామినేషన్ల ప్రక్రియ…
అమరావతి: టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి మేనిఫెస్టోను చంద్రబాబు, పవన్, సిద్జార్ద్ నాధ్ సింగ్ లు మంగళవారం విడదల చేశారు..మూడు…
నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల నిర్వహణలో అన్ని ప్రక్రియలను పారదర్శకంగా నిర్వహించి పోలింగ్ శాతం పెరిగేలా పర్యవేక్షించనున్నామని 117 - నెల్లూరు…
అమరావతి: ఛత్తీస్గఢ్లో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య మంగళవారం ఎదురుకాల్పులు చోటు చేసుకున్న సంఘటనలో ఏడుగురు మావోయిస్టులు హతమయ్యారు.. నారాయణ్పూర్, కాంకేర్…
సిటీ నియోజకవర్గం నుంచి 15 మంది.. నెల్లూరు: ఎన్నికలు శాంతియుతంగా సజావుగా జరగటానికి జిల్లా యంత్రాంగం సమర్థవంతంగా వ్యవహరించాలని ప్రత్యేక…
This website uses cookies.