అమరావతి: దేశంలో UPI లావాదేవీలను ప్రోత్సహించేందుకు (RBI) రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మానిటరీ పాలసీ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకుంది..UPI చెల్లింపుల్లో ప్రపంచంలోనే భారత్ మొదటి స్థానంలో ఉన్నట్లు ఆర్బీఐ తెలిపింది..UPI చెల్లింపు ప్రక్రియను చాలా సులభతరం చేసింది..అయితే ఆస్పత్రుల్లో బిల్లు చెల్లింపులకు లక్ష రూపాయల వరకు పరిమితి ఉండటంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి..దీంతో పరిమితిని పెంచుతూ, ప్రస్తుతం రూ.లక్ష నుంచి రూ.5 వరకు కూడా UPI చెల్లింపులకు అవకాశం కల్పించారు..అంతే కాకుండా ఆసుపత్రులతో పాటు పాఠశాలలు, కళాశాలల్లో యూపీఐ లావాదేవీల పరిమితిని రూ.5 లక్షలకు పెంచారు.. ఈ నేపధ్యంలో రెపో రేటులో ఎలాంటి మార్పు చేయడం లేదని RBI గవర్నర్ శక్తికాంత దాస్ శుక్రవారం ఎంపీసీ ప్రకటనలో తెలిపారు..
96 లోక్సభ స్థానాలు.. అమరావతి: సార్వత్రిక ఎన్నికల్లో నాలుగో దశ పోలింగ్, ఆంధ్రప్రదేశ్ కు చాలా కీలకమైంది..సోమవారం జరగనున్న ఈ…
నెల్లూరు మున్సిపల్ కార్యాలయం.. అమరావతి: చెరగని సిరా ద్వారా ఓటర్ల వేళ్ళపై వారి ఇంటి వద్దే మార్కు చేస్తూ ఓటు…
సాధారణ ఛార్జీలతోనే నడుస్తాయి.. అమరావతి: మే 13న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో APSRTC ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసిందని,,మే 8…
అమరావతి: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, తల్లి సురేఖ పిఠాపురంలో సందడి చేశారు..తొలుత స్థానికంగా ఉండే కుక్కుటేశ్వర స్వామి…
డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో ఏర్పాట్లు పరిశీలన.. నెల్లూరు: 2024 సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా మే 13న జిల్లావ్యాప్తంగా జరగనన్ను పోలింగ్…
నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా మే 13న పోలింగ్ రోజున ఓటరు గుర్తింపుకార్డుతో పాటు 12 రకాల గుర్తింపు…
This website uses cookies.