నెల్లూరు: తూర్పు రాయలసీమ MLC ఉపాధ్యాయ ఎన్నికల కోసం అధికార పార్టీ అభ్యర్థులు, కార్పొరేట్ యాజమాన్యాలు అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నాయని, నెల్లూరు అర్బన్ MRO ఆఫీసులో దొరికిన వందలాది అప్లికేషన్లు ఇందుకు నిదర్శనమని టీచర్స్ MLC PDF అభ్యర్థి పి.బాబు రెడ్డి, ప్రజా సంఘాల సమన్వయ కమిటీ కన్వీనర్ ఎం.మోహన్ రావు,తదితరులు మంగళవారం గాంధీ బొమ్మసెంటర్ లో నిర్వహించిన ధర్నాలో ఆరోపించారు.దొంగఓట్ల నమోదపై శనివారం స్థానిక VRC సెంటర్ లోని అంబేద్కర్ విగ్రహాం వద్ద నిర్వహించిన నిరసన కార్యక్రమంలో APTF,రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత్ పరిషత్,బహుజన టీచర్స్ అసోసియేషన్ ఉమ్మడి అభ్యర్ది N.C నరసింహరెడ్డి ఆరోపించారు.ఈ సదంర్బంలో అయన మాట్లాడుతూ DEO కార్యాలయంలో కార్పొరేట్ సంస్థల అప్లికేషన్లు రాత్రి 8 గంటల సమయంలో కౌంటర్ సంతకాలు చేయడం,కృష్ణ చైతన్య విద్యా సంస్థల AGM ఇంటికి DEO వెళ్లి సంతకాలు పెట్టడం సిగ్గుచేటని, ఇది అధికార పార్టీ అక్రమాలకు పరాకాష్ట అని,RJD, జిల్లా ఇన్చార్జి DEO సుబ్బారావును వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.
అమరావతి: జనసేన అధినేత పవన్ కల్యాణ్ పిఠాపురంలో కచ్చితంగా ఓడిపోతారని, ఆయనను ఓడించి పంపకపోతే తన పేరు మార్చుకుంటానని ముద్రగడ…
అమరావతి: కాంగ్రెస్ పార్టీకి కంచుకోటలు అయిన ఉత్తరప్రదేశ్లోని అమేథి, రాయ్బరేలి స్థానాల నుంచి పోటీ చేసే కాంగ్రెస్ అభ్యర్థులపై కొనసాగుతున్న…
అమరావతి: వైసీపీ కోసం రాష్ట్ర వ్యాప్తంగా 7 నెలలు తిరిగాను అని,,ఆ సమయంలో నేను గమనించింది.అ పార్టీలో వుంటే ప్రజాసేవా…
అమరావతి: 1901 తరువాత తొలిసారిగా ఏప్రిల్ ఉష్ణోగ్రతలు ఈ స్థాయిలో నమోదు అయ్యాయి.. దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో ఏప్రిల్లో వడగాలులు…
అమరావతి: దక్షిణ చైనాలో గ్వాంగ్డాంగ్ ప్రావిన్స్ లోని ఓ హైవేపై రోడ్డు కొంత భాగం ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో సుమారు 19…
మే 2 నుంచి ప్రతి ఇంటికి ఓటరు స్లిప్పులు.. నెల్లూరు: 2024 సాధారణ ఎన్నికల ప్రక్రియలో ప్రధానఘట్టమైన నామినేషన్ల ప్రక్రియ…
This website uses cookies.