అమరావతి: ఉత్తరాంధ్రజిల్లా అయిన అల్లూరిజిల్లా పాడేరు ఘాట్ లో రోడ్డు ఆదివారం ప్రమాదం చోటు చేసుకుంది.. బస్సు అదుపు తప్పి లోయలో పడిపోవడంతో ఘటన స్థలంలో ఇద్దరు మృతి చెందగా 15 మంది వరకు గాయపడ్డినట్లు తెలుస్తొంది.. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో దాదాపు 50 మంది వరకు ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం..చోడవరం నుంచి పాడేరు వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఘాట్ రోడ్ వ్యూపాయింట్ వద్దకు చేరుకునే సమయలో చెట్టు కొమ్మను తప్పించబోవడంతో బస్సు అదుపు తప్పి లోయలోపడిననట్లు ప్రాథమిక సమాచారం.. విషయం తెలుసుకున్న సమీప గ్రామస్తులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు..బస్సు పడిపోయిన ప్రాంతంలో లోయ లోతు 100 అడుగుల వరకు వుంటుంది..ఘటన స్థలంలో సహాయక చర్యలు ముమ్మరంగా జరుగుతున్నాయి..పూర్తి వివరాలు తెలియాల్సి వుంది.
అమరావతి: సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న సమయంలో పాక్ అక్రమిత కశ్మీర్పై కేంద్ర మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు..బుధవారం…
సీ.ఎస్, డీజీలకు నోటీసులు.. అమరావతి: ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ అనంతరం పలు చోట్ల చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనలపై భారత…
అమరావతి: 2024 సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో రికార్డు స్థాయి పోలింగ్ శాతం నమోదైంది..EVMల్లో నమోదైన ఓట్లు,, పోస్టల్ బ్యాలెట్ ఓట్లు…
అమరావతి: భారత్లో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలపై ఇటీవల అమెరికా,, కెనడా దేశాలు మీడియా చేసిన అనుచిత వ్యాఖ్యలపై విదేశాంగ మంత్రి…
5 మంది మృతి,20 మందికి గాయాలు.. అమరావతి: 13వ తేదిన రాష్ట్రంలో ఓటు వేసేందుకు సొంతూరు వచ్చి,తిరిగి ప్రవేట్ ట్రావెల్స్…
38 శాతం.. అమరావతి: 2024 సార్వత్రి ఎన్నికల్లో భాగంగా 4వ ఫేజ్ లో శ్రీనగర్ లోకసభకు జరిగిన ఎన్నికల్లో ఓటర్లు…
This website uses cookies.