అమరావతి: ఢిల్లీ మద్యం స్కాంలో నిందితుడిగా నిన్నటి వరకు జైల్లో వున్నశరత్ చంద్రారెడ్డి అప్రూవర్ గా మారారు. ప్రస్తుతం బెయిల్ పై బయట ఉన్న ఈయన గురువారం (01-06-2023) రౌస్ అవెన్యూ స్పెషల్ కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు..శరత్ చంద్రారెడ్డి అప్రూవర్ గా మారారని,,ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకోవాలంటూ ఈడీ కూడా కోర్టులో పిటీషన్ దాఖలు చేయటం జరిగింది..శరత్ చంద్రారెడ్డి అప్రూవర్ పిటీషన్ ను కోర్టు అనుమతి ఇచ్చింది..ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఇది పెద్ద మలుపుగా భావించవచ్చు..గతంలోనే ఎమ్మెల్సీ కవితకు ఆడిటర్ గా పనిచేసిన బుచ్చిబాబు సైతం అప్రూవర్ గా మారారు..ప్రముఖ ఫార్మాకంపెనీ అరబిందో ఫార్మాకు డైరెక్టర్ గా ఉన్నశరత్ చంద్రారెడ్డి 2022, నవంబర్ 11వ తేదీన ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఆయన్ను అరెస్ట్ అయ్యారు..
44 డివిజన్ ఎన్నికల ప్రచారం.. నెల్లూరు: యువత భవిష్యత్తే...రాష్ట్ర భవిష్యత్ అని...మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆలోచన అని మాజీ…
అమరావతి: ఆర్చరీ వరల్డ్ కప్-2024లో భారత్ చరిత్ర సృష్టించింది..శనివారం షాంఘైలో జరిగిన ఈ టోర్నీలో భారత్ తొలిసారి హ్యాట్రిక్ గోల్డ్…
అమరావతి: వైసీపీ అధినేత వైఎస్ జగన్ శనివారం మేనిఫెస్టో విడుదల చేశారు.కేవలం చేయగలిగినవి మాత్రమే చెబుతున్నామంటూ రెండు పేజీలతోనే మేనిఫెస్టో…
=అమరావతి: రాష్ట్రంలో పించన్లు పంపిణీకి సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డికి స్పష్టమైన ఆదేశాలు…
నెల్లూరు: నగర పాలక సంస్థ పరిధిలో పారిశుద్ధ్య నిర్వహణ పనుల్లో భాగంగా అన్ని డివిజన్లలో డ్రైను కాలువల పూడికతీతకు స్పెషల్…
అమరావతి: దేశంలోనే 28 రాష్ట్రాలను వెనక్కు నెట్టి ఆంధ్రప్రదేశ్ ని అప్పులు, ఆత్మహత్యల్లో మొదటి స్థానానికి జగన్ తీసుకుని వచ్చారని…
This website uses cookies.