హైదరాబాద్: మళ్లీ బ్యాక్ డోర్ ద్వారా సాప్ట్ వేర్ కంపెనీలో చేరాలి అనుకునే,యువతి,యువకులు మోసపోయారు.హైటెక్ సీటీ ప్రాంతంలోని మాదాపూర్ లో డాన్యోన్ అనే సాఫ్ట్ వేర్ కంపెనీ బోర్డు తిప్పేసింది. దాదాపు 200 మంది ఔత్సహకుల నుంచి రూ. లక్ష నుంచి రూ.2 లక్షల వరకు వసూలు చేశారని బాధితులు చెబుతున్నారు. డాన్యోన్ ఐటీ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి డైరెక్టర్ గా ప్రతాప్ అనే వ్యక్తి వ్యవహరిస్తున్నాడు.కాల్ లెటర్స్ ఇచ్చిన ప్రతాప్ అపాయింట్ అడిగే సరికి ఫోన్ లిప్ట్ చేయడం మానివేశారు.దింతో అతనికి అనుమానం రాకుండా,మరి కొంత మంది ఉద్యోగం కోసం సిద్దంగా వున్నరని బాధితులు ఫోన్ చేయడంతో వారితో మాట్లాడేందుకు వీరి వద్దకు వచ్చిన ప్రతాప్ ను పట్టుకుని,మాదాపూర్ పోలీసులకు బాధితులు అప్పగించారు.కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం.
నెల్లూరు: జగన్ పాలనలో రాష్ట్రం అంతా మాఫియా కమ్ముకున్నదని,,ఇసుక మాఫియా, మట్టి మాఫియా, మద్యం మాఫియా లాగా తయారు అయ్యి…
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో గూండాగిరీని అంతం చేసేందుకే టీడీపీ, జనసేన పార్టీతో కలిసి కూటమిగా ఏర్పడ్డామని బీజేపీనేత, కేంద్ర హోంమంత్రి అమిత్షా…
అమరావతిం ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి,,ఎన్నికల వేళ విధులు సక్రమంగా నిర్వర్తించడం లేదంటూ ఆయన ఎలక్షన్స్ కమీషన్ బదిలీ వేటు…
నెల్లూరు: భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు పోలింగ్ విధులు కేటాయించబడిన ప్రభుత్వ ఉద్యోగులందరూ పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ…
అమరావతి: జమ్మూకశ్మీర్లోని పూంచ్ జిల్లా శశిధర్ ప్రాంతంలో శనివారం సాయంత్రం ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు..భారత వాయుసేన (IAF)కు చెందిన వాహనంపై…
నెల్లూరు: చంద్రబాబు గతంలో కూటమి పేరుతో ఈ ముగ్గురి ఫోటోలతో ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా నేరవేర్చలేదు,,మళ్లీ ఈ ముగ్గురు…
This website uses cookies.