హైదరాబాద్: సూపర్ స్టార్ కృష్ణ సతీమణి, మహేష్ బాబు మాతృమూర్తి ఇందిరాదేవి మరణించారు. బుధవారం ఉదయం గుండె సంబంధిత వ్యాధితో హస్పటల్ లో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. కృష్ణ రెండో భార్య అయిన విజయనిర్మల 2019 మరణించారు.కృష్ణ ఆ షాక్ నుంచి తేరుకోక ముందే, కృష్ణ, పెద్దబ్బాయి రమేష్ బాబు జనవరి 2022 చనిపోవటం,,ఇటీవల కృష్ణ స్నేహితుడు, సీనియర్ నటుడు కృష్ణం రాజు మరణించినప్పుడు అయన ఆవేదన చెందటామె కాకుండా, పెద్దగా ఏడ్చేశారు. నేడు భార్య ఇందిరాదేవి దూరం అయ్యారు.
కృష్ణ,ఇందిరాదేవిలకు 5 గురు సంతానం..పెద్దమ్మాయి పద్మావతిదేవి,రెండో అమ్మాయి మంజుల,మూడో అమ్మాయి ప్రియదర్శిని కాగా పెద్ద కుమారుడు రమేష్ బాబు,రెండోకుమారుడు మహేష్ బాబు.
అమరావతి: వైసీపీ కోసం రాష్ట్ర వ్యాప్తంగా 7 నెలలు తిరిగాను అని,,ఆ సమయంలో నేను గమనించింది.అ పార్టీలో వుంటే ప్రజాసేవా…
అమరావతి: 1901 తరువాత తొలిసారిగా ఏప్రిల్ ఉష్ణోగ్రతలు ఈ స్థాయిలో నమోదు అయ్యాయి.. దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో ఏప్రిల్లో వడగాలులు…
అమరావతి: దక్షిణ చైనాలో గ్వాంగ్డాంగ్ ప్రావిన్స్ లోని ఓ హైవేపై రోడ్డు కొంత భాగం ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో సుమారు 19…
మే 2 నుంచి ప్రతి ఇంటికి ఓటరు స్లిప్పులు.. నెల్లూరు: 2024 సాధారణ ఎన్నికల ప్రక్రియలో ప్రధానఘట్టమైన నామినేషన్ల ప్రక్రియ…
అమరావతి: టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి మేనిఫెస్టోను చంద్రబాబు, పవన్, సిద్జార్ద్ నాధ్ సింగ్ లు మంగళవారం విడదల చేశారు..మూడు…
నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల నిర్వహణలో అన్ని ప్రక్రియలను పారదర్శకంగా నిర్వహించి పోలింగ్ శాతం పెరిగేలా పర్యవేక్షించనున్నామని 117 - నెల్లూరు…
This website uses cookies.