హైదరాబాద్: కల్వకుంట్ల కవిత, BRS MLCకి కోలుకొలేని దెబ్బ ఈడీ రూపంలో తగిలింది..ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో శుక్రవారం అరెస్టయిన కవితను శనివారం రౌస్ అవెన్యూ కోర్టులో ఈడీ హాజరుపరిచింది..అమెను కనీసం 10 రోజులు కస్టడీకి ఇవ్వాలని ఈడీ అధికారులు కోర్టును అభ్యర్దించగా, 7 రోజుల పాటు కస్టడీకి ఇస్తూ జస్టిస్ నాగపాల్ అదేశాలు జారీ చేశారు..దీంతో కవిత ఈ నెల 23వ తేది వరకు ఈడీ కస్టడీలోనే ఉండనున్నారు..వందల కోట్ల రూపాయల ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎలాంటి నిజాలు బయటకు వస్తాయో వేచి చూడాలి.
సాధారణ ఛార్జీలతోనే నడుస్తాయి.. అమరావతి: మే 13న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో APSRTC ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసిందని,,మే 8…
అమరావతి: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, తల్లి సురేఖ పిఠాపురంలో సందడి చేశారు..తొలుత స్థానికంగా ఉండే కుక్కుటేశ్వర స్వామి…
డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో ఏర్పాట్లు పరిశీలన.. నెల్లూరు: 2024 సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా మే 13న జిల్లావ్యాప్తంగా జరగనన్ను పోలింగ్…
నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా మే 13న పోలింగ్ రోజున ఓటరు గుర్తింపుకార్డుతో పాటు 12 రకాల గుర్తింపు…
అమరావతి: ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్కు సుప్రీం కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ పలు షరతులు విధించింది.. బెయిల్పై…
జిల్లాలో పటిష్ఠ బందోబస్తు-ఎస్పీ నెల్లూరు: 2024 సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు జిల్లాలో పక్కాగా ఏర్పాట్లు చేపట్టినట్లు జిల్లా ఎన్నికల అధికారి,…
This website uses cookies.