నెల్లూరు: వైకుంఠ ఏకాదశి సందర్బంగా నగరంలోని తల్పగిరి రంగనాయకులస్వామి ఆలయం భక్తులతో నిండిపోయింది.వేకువజామున 2.46 నిమిషాలకు భక్తులు స్వామిని వైకుంఠద్వార దర్శనం చేసుకున్నారు. పవిత్ర పర్వదినం కావడంతో సోమవారం తెల్లవారు జామున 1 గంట నుంచే భక్తులు ఆలయంకు చేరుకుని,స్వామి దర్శనం కోసం వేచి వున్నారు.దేవాలయంకు ఏర్పాటు చేసిన లైటింగ్ ఆలంకరణతో దేదీప్యమానంగా వెలిగిపోతూ రంగనాథస్వామి ఆలయం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.
అవినీతిపరుల దగ్గర్నుంచి నల్లధనాన్ని కక్కిస్తాం.. అమరావతి: లోక్సభ ఎన్నికల్లో దేశ వ్యాప్తంగా ప్రభంజనం సృష్టిస్తాం.. ఎన్నికలకు ముందే కాంగ్రెస్ చేతులు…
అమరావతి: రాష్ట్ర కొత్త డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా నియామకమయ్యారు.. 1992 ఐపీఎస్ బ్యాచ్కు చెందిన హరీష్ కుమార్ గుప్తాను…
అమరావతి: జార్ఖండ్ రాజధాని రాంచీలోని పలు ప్రాంతాల్లో ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (E.D) అధికారులు సోమవారం వరుస దాడులు చేశారు..ఈ…
అమరావతి: జిల్లాలో సార్వత్రిక ఎన్నికల పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ సజావుగా జరుగుతుందని జిల్లా కలెక్టర్ ఎం.హరి నారాయణన్ చెప్పారు. సోమవారం…
నెల్లూరు: జగన్ పాలనలో రాష్ట్రం అంతా మాఫియా కమ్ముకున్నదని,,ఇసుక మాఫియా, మట్టి మాఫియా, మద్యం మాఫియా లాగా తయారు అయ్యి…
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో గూండాగిరీని అంతం చేసేందుకే టీడీపీ, జనసేన పార్టీతో కలిసి కూటమిగా ఏర్పడ్డామని బీజేపీనేత, కేంద్ర హోంమంత్రి అమిత్షా…
This website uses cookies.