అమరావతి: తమిళనాడు రాష్ట్ర డీఐజీ, ఐపీఎస్ అధికారి విజయకుమార్ సర్వీసు రివాల్వరుతో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నారు..కోయంబత్తూర్ రేంజ్ డీఐజీగా పనిచేస్తున్న విజయకుమార్ రెడ్ హిల్స్, ..రేస్ కోర్స్ లోని తన అధికారిక నివాసంలో శుక్రవారం తన సర్వీసు రివాల్వరుతో కాల్చుకొని ఆత్మహత్య చేసుకోవడం పోలీసుల వర్గాల్లో సంచలనం రేపింది..2009 వ బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన విజయకుమార్ కాంచీపురం కడలూర్, నాగపట్నం, తిరువారూర్ ఎస్పీ, డీఐజీగా పనిచేశారు..కోయంబత్తూర్ డీఐజీగా ఈ సంవత్సరం జనవరిలో విజయకుమార్ ప్రస్తుతం నిర్వర్తిస్తున్నపదవీ బాధ్యతలు స్వీకరించారు..మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పంపించి కేసును దర్యాప్తు చేస్తున్నారు..2015లో తిరుచెంగోడ్ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (DSP) విష్ణుప్రియ నమక్కల్ జిల్లాలోని తన ఇంట్లో ఉరి వేసుకుని మరణించారు..డీఐజీ విజయకుమార్ ఆత్మహత్యకు కారణాలు తెలియలేదు.
అమరావతి: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, తల్లి సురేఖ పిఠాపురంలో సందడి చేశారు..తొలుత స్థానికంగా ఉండే కుక్కుటేశ్వర స్వామి…
డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో ఏర్పాట్లు పరిశీలన.. నెల్లూరు: 2024 సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా మే 13న జిల్లావ్యాప్తంగా జరగనన్ను పోలింగ్…
నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా మే 13న పోలింగ్ రోజున ఓటరు గుర్తింపుకార్డుతో పాటు 12 రకాల గుర్తింపు…
అమరావతి: ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్కు సుప్రీం కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ పలు షరతులు విధించింది.. బెయిల్పై…
జిల్లాలో పటిష్ఠ బందోబస్తు-ఎస్పీ నెల్లూరు: 2024 సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు జిల్లాలో పక్కాగా ఏర్పాట్లు చేపట్టినట్లు జిల్లా ఎన్నికల అధికారి,…
హైదరాబాద్: ప్రముఖ సినీనటుడు కొణిదెల చిరంజీవి గురువారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుంచి పద్మవిభూషణ్ అందుకున్నారు..ఓ సాధారణ కుటుంబం నుంచి…
This website uses cookies.