హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి YSRTP దూరంగా ఉంటుందని,, బేషరతుగా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్నట్లు YSRTP అధ్యక్షురాలు YS షర్మిల చెప్పారు..శుక్రవారం తెలంగాణలో నామినేషన్స్ పర్వం ప్రారంభం అయిన సందర్బంలో అమె మాట్లాడుతూ YSRTP ఎన్నికల్లో పోటీ చేయడం లేదని ప్రకటించారు..తెలంగాణ ప్రజల కోసం ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు.. తెలంగాణలో కేసీఆర్ పై వ్యతిరేకత ఉందని,,వ్యతిరేక ఓటు చీలితే కేసీఆర్ తిరిగి సీఎం అవుతారని అభిప్రాయపడ్డారు..ఈ పరిస్థితుల్లో BRS తిరిగి అధికారంలోకి రాకుండా చూసేందుకు కాంగ్రెస్ పార్టీకి పూర్తి మద్దతు ప్రకటిస్తున్నట్టు షర్మిల వెల్లడించారు.
అమరావతి: దేశంలోనే 28 రాష్ట్రాలను వెనక్కు నెట్టి ఆంధ్రప్రదేశ్ ని అప్పులు, ఆత్మహత్యల్లో మొదటి స్థానానికి జగన్ తీసుకుని వచ్చారని…
అమరావతి: జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు, జేడీ వీవీ లక్ష్మీనారాయణ తనను చంపేందుకు విశాఖపట్నంలో కుట్ర జరుగుతోందని సంచలన…
తిరుపతి: సంస్కృత యూనివర్సిటీ స్నాతకోత్సవంలో పాల్గొనేందుకు శుక్రవారం సతీ సమేతంగా తిరుపతికి చేరుకున్న ఉపరాష్ట్రపతి జగ్దీప్ ధన్ ఖడ్ కు…
నెల్లూరు: బహిరంగ ప్రదేశాల్లో వ్యర్ధాలు వేయడంతో పశువులు, కుక్కలు, పందులకు ఆయా ప్రాంతాలు ఆవాసంగా మారడంతో పాటు దోమల వ్యాప్తికి…
అమరావతి: బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు ఎన్నికల సంఘం నోటీసులు ఇచ్చింది.. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ , కాంగ్రెస్ అగ్రనేత…
జిల్లా ఎన్నికల ప్రవర్తన నియమావళి అధికారి కన్నమ నాయుడు నెల్లూరు: ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు, పోటీ చేసే అభ్యర్ధులు,…
This website uses cookies.