అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబుపై, సీఐడీ తాజాగా మరో కేసును నమోదు చేసింది..2014 నుంచి 2019 వరకు టీడీపీ ప్రభుత్వం హయాంలో ఇసుక అక్రమాలపై AP MDC ఇచ్చిన ఫిర్యాదుతో ఈ కేసు నమోదయ్యింది.. ఈ కేసులో A1 గా పీతల సుజాత, A2 గా చంద్రబాబు, A3 గా చింతమనేని ప్రభాకర్,A4 గా దేవినేని ఉమ పేర్లను సీఐడీ చేర్చింది..టీడీపీ అధికారంలో వున్న సమయలో ప్రభుత్వ ఖజానాకు తీవ్ర నష్టం చేకూర్చేలా వీరంతా వ్యవహరించారనే ఫిర్యాదుతో సీఐడీ కేసు నమోదు చేసింది.. ఉచిత ఇసుక ముసుగులో మొత్తం రూ. 10వేల కోట్ల దోపిడీ చేశారని,,దిని కారణంగా ప్రభుత్వ ఖజానాకు తీవ్ర నష్టం వాటిల్లిందని ఫిర్యాదులో పేర్కొన్నారు..చంద్రబాబు ముఖ్యమంత్రిగా వున్న సమయంలో పీతల సుజాత గనుల శాఖ మంత్రిగా పనిచేశారు..ఈ నలుగురితో పాటు మరికొందరిపైనా సీఐడీ కేసులు నమోదు చేసింది..
MRO వనజాక్షి:- ఇసుక ఆక్రమ తవ్వకాలకు అడ్డుపడిన ఓ మహిళ MROపై అప్పటి ఎమ్మేల్యే చింతమనేని.ప్రభాకర్,,సదరు MRO వనజాక్షిని జుట్టుపట్టుకు ఈడ్చి వేశాడు..అప్పట్లొ ఈ విషయం సంచలనంగా మారింది..ఈ సంఘటనపై ప్రభుత్వం చింతమనేనిపై ఎలాంటి కేసు నమోదు చేయలేదు.
నెల్లూరు: మూడు నెలల్లో...7 వేలను ఇళ్లను తిరిగి...ప్రజల కష్టాలు, సమస్యలను అడిగి తెలుసుకున్నానని...వారి సమస్యల పరిష్కారానికి ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని...మాజీ…
అమరావతి: రాష్ట్రంలో మంగళవారం పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది..సాయంత్రం ఏలూరు, విజయవాడ, గుంటూరుతో పాటు పలు…
అమరావతి: సార్వత్రిక ఎన్నికల సమరంలో 3వ విడత పోలింగ్ స్వల్ప ఉద్రిక్తతలు మినహా పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా పూర్తియింది..3వ విడత…
నెల్లూరు: త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించడానికి చర్యలు తీసుకోవాలని రాష్ట్ర…
అవినీతిపరుల దగ్గర్నుంచి నల్లధనాన్ని కక్కిస్తాం.. అమరావతి: లోక్సభ ఎన్నికల్లో దేశ వ్యాప్తంగా ప్రభంజనం సృష్టిస్తాం.. ఎన్నికలకు ముందే కాంగ్రెస్ చేతులు…
అమరావతి: రాష్ట్ర కొత్త డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా నియామకమయ్యారు.. 1992 ఐపీఎస్ బ్యాచ్కు చెందిన హరీష్ కుమార్ గుప్తాను…
This website uses cookies.