అమరావతి: కరోనా కొత్త వేరియంట్ ఇప్పుడిప్పుడే సాధారణ జీవితానికి తిరిగి వస్తున్న ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది..కొత్త వేరియంట్ కొవిడ్-19 ఆర్క్ చురస్ (XBB.1.16) ప్రపంచ వ్యాప్తంగా చాపకింద నీరులా విస్తరిస్తోంది..కరోనా యొక్క కొత్త రూపాంతరాన్ని తేలికగా తీసుకోవద్దని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు..ఈ కొత్త వేరియంట్ గతంలో వచ్చిన వేరియంట్ల కంటే ప్రమాదమని,,ఆర్క్ చురస్ (XBB.1.16) భారతదేశంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాల్లోకి వ్యాపించిందన్నారు..ఇది ఓమిక్రాన్ కంటే ప్రమాదకరమని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు.. ఆర్క్ చురస్ స్పైక్ ప్రోటీన్ కారణంగా వేగంగా ప్రజలకు సోకుతుందన్నారు..కోవిడ్ కొత్త వేరియంట్ ఆర్క్ చురస్ (XBB.1.16) ఇప్పటివరకు 22 కంటే ఎక్కువ దేశాలలో కనుగొనడం జరిగిందని వార్విక్ యూనివర్సిటీ వైరాలజీ నిపుణుడు ప్రొఫెసర్ లారెన్స్ యంగ్ తెలిపారు..కొత్త వేరియంట్ సైడ్ ఎఫెక్ట్స్ చూడనంత వరకు దాని తీవ్రత అర్థం కాదన్నారు..
లక్షణాలు:- ఆర్క్ చురస్ (XBB.1.16) వేరియంట్ సోకిన వారిలో అధిక జ్వరం, దగ్గు, కళ్లు దురదగా ఉండి ఎర్రబడడం లేదా కండ్లకలక లక్షణాలు కనిపిస్తాయి..ఈ వేరియంట్లో కళ్లకు సంబంధించి లక్షణాలు విభిన్నంగా ఉండనున్నాయని పేర్కొన్నారు.
నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా మే 13న పోలింగ్ రోజున ఓటరు గుర్తింపుకార్డుతో పాటు 12 రకాల గుర్తింపు…
అమరావతి: ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్కు సుప్రీం కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ పలు షరతులు విధించింది.. బెయిల్పై…
జిల్లాలో పటిష్ఠ బందోబస్తు-ఎస్పీ నెల్లూరు: 2024 సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు జిల్లాలో పక్కాగా ఏర్పాట్లు చేపట్టినట్లు జిల్లా ఎన్నికల అధికారి,…
హైదరాబాద్: ప్రముఖ సినీనటుడు కొణిదెల చిరంజీవి గురువారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుంచి పద్మవిభూషణ్ అందుకున్నారు..ఓ సాధారణ కుటుంబం నుంచి…
అమరావతి: కర్ణాటకలో ఇటీవలే ఎం.పీ ప్రజ్వల్ రేవణ్ణ సెక్స్ స్కాండల్ ఓ కుదుపు కుదుపేస్తుండగా, తాజాగా ఇప్పుడు అలాంటిదే మరో…
హైకోర్టులో వాదనలు.. అమరావతి: ఈ నెల 13వ తేదీన రాష్ట్ర శాసనసభకు ఎన్నికల పోలింగ్ జరుగనున్ననేపధ్యంలో సంక్షేమ పథకాల నగదు…
This website uses cookies.