అమరావతి: నకీలీ పాస్ పోర్ట్ వెబ్సైట్లను నమ్మి మోసపోవద్దని దేశ పౌరులను కేంద్రం హెచ్చరించింది..ఆన్ లైన్ అప్లికేషన్ ఫామ్స్,, అపాయింట్ మెంట్ షెడ్యూలింగ్ కు సంబంధించిన సేవలు అందిస్తామంటూ కొన్ని ఫేక్ వెబ్ సైట్లు, యాప్స్ ప్రజలను మోసం చేస్తున్నాయని, అలాంటి వాటిని నమ్మవద్దని సూచనలు చేసింది. భారత విదేశాంగ శాఖ తన అధికారిక వెబ్ సైట్లో మాత్రమే పాస్ పోర్ట్ అప్లై చేసుకునే సౌకర్యం కల్పించిందని కేంద్రం తెలిపింది.. www.passportindia.gov.in వెబ్ సైట్ మాత్రమే దేశవ్యాప్తంగా పాస్ పోర్ట్ సర్వీసులు అందిస్తుందని స్పష్టం చేసింది. దేశంలోని 36 పాస్ పోర్ట్ ఆఫీసులు, విదేశాల్లోని 190 కేంద్రాల ద్వారా మాత్రమే విదేశాంగ శాఖ దేశ పౌరులకు పాస్ పోర్టులు మంజూరు చేస్తోందని వెల్లడించింది.
ఫేక్ పాస్పోర్ట్ వెబ్సైట్ల లిస్ట్ ను ప్రకటించింది..www.indiapassport.org…www.online-passportindia.com… www.passportindiaportal.in…www.passport-india.in…www.passport-seva.in…www.applypassport.org.
నెల్లూరు: సోమవారం ఓటు వేయడానికి బయటకు వెళ్లేటప్పుడు ఎవరూ వారి మొబైల్ని తీసుకెళ్లకూడదు.1) ఓటింగ్ బూత్లలో మొబైల్ ఫోన్లను తీసుకెళ్లడంపై…
96 లోక్సభ స్థానాలు.. అమరావతి: సార్వత్రిక ఎన్నికల్లో నాలుగో దశ పోలింగ్, ఆంధ్రప్రదేశ్ కు చాలా కీలకమైంది..సోమవారం జరగనున్న ఈ…
నెల్లూరు మున్సిపల్ కార్యాలయం.. అమరావతి: చెరగని సిరా ద్వారా ఓటర్ల వేళ్ళపై వారి ఇంటి వద్దే మార్కు చేస్తూ ఓటు…
సాధారణ ఛార్జీలతోనే నడుస్తాయి.. అమరావతి: మే 13న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో APSRTC ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసిందని,,మే 8…
అమరావతి: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, తల్లి సురేఖ పిఠాపురంలో సందడి చేశారు..తొలుత స్థానికంగా ఉండే కుక్కుటేశ్వర స్వామి…
డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో ఏర్పాట్లు పరిశీలన.. నెల్లూరు: 2024 సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా మే 13న జిల్లావ్యాప్తంగా జరగనన్ను పోలింగ్…
This website uses cookies.