అమరావతి: కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ విజయకేతనం ఎగురువేసింది..ఉదయం 8 గంటల నుంచి ప్రారంభమైన ఓట్ల లెక్కింపు ముగిసింది..ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ 136 స్థానాలతో విజయం సాధించింది..బీజేపీ 65,, జేడీఎస్ 19, ఇతరులు 4 స్థానాలతో సరిపెట్టుకున్నారు.. 224 స్థానాలకు ఎన్నికలు జరగగా మొత్తం 73.19శాతం పోలింగ్ నమోదైంది..ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు 113 మేజిక్ ఫిగర్..ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన అధిక్యం రావడంతో,,మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య,,కర్ణాటక పీసీసీ అధ్యక్షడు శివకుమార్ లు సీ.ఎం కూర్చీ కోసం ఆట మొదలైంది..అలాగే తమ పార్టీ ఎమ్మేల్యేలు ఎక్కడ చేజారిపోతారో అన్న భయంతో,,కాంగ్రెస్ ఎమ్మేల్యేను,,హైదరాబాద్ కు తరలించి క్యాంపు రాజకీయ మొదలు పెట్టారు..రేపటి నుంచి ఎలాంటి రాజకీయ ఆట మొదలు అవుతుందో వేచి చూడాలి.
విజయంపై మోడీ అభినందనలు:- కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ విజయంపై ప్రధాని నరేంద్ర మోడీ ట్వీట్ చేశారు. విజయంపై మోడీ అభినందనలు తె లియజేశారు. కర్ణాటక అభివృద్ధికి మా సహకారం ఎప్పుడూ ఉంటుందన్నారు.
అమరావతి: కేంద్ర హోంమంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా ప్రయాణిస్తున్న హెలికాప్టర్ టేకాఫ్ సమయంలో కొన్ని సెంకడ్ల పాటు నియంత్రణ…
నెల్లూరు: నగర పాలక సంస్థ పరిధిలోని అన్ని డివిజనుల్లో ఉన్న వాటర్ ప్లాంట్లలో తాగునీటి శుద్ధి, వాటర్ ప్యాకెట్లు, వాటర్…
అమరావతి: రాష్ట్రీయ స్వయం సేవక్ చీఫ్ మోహన్ భగవత్ రిజర్వేషన్స్ పై కీలక వ్యాఖ్యలు చేశారు.ఆదివారం ఒక విద్యాసంస్థలో ప్రసంగిస్తూ…
నెల్లూరు: 2024 సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా జిల్లాలో పోలింగ్ విధులకు పోలింగ్ సిబ్బందిని ర్యాండమైజేషన్ ద్వారా కేటాయించారు. ఆదివారం…
44 డివిజన్ ఎన్నికల ప్రచారం.. నెల్లూరు: యువత భవిష్యత్తే...రాష్ట్ర భవిష్యత్ అని...మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆలోచన అని మాజీ…
అమరావతి: ఆర్చరీ వరల్డ్ కప్-2024లో భారత్ చరిత్ర సృష్టించింది..శనివారం షాంఘైలో జరిగిన ఈ టోర్నీలో భారత్ తొలిసారి హ్యాట్రిక్ గోల్డ్…
This website uses cookies.