అమరావతి: ఆనంత విశ్వం అవిర్భవం రహస్యలు గురించి తెలుసుకోవడానికి శాస్త్రవేత్తలు దశాబ్దలుగా విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు..విశ్వం రహస్యలను చేధించేందుకు,నాసా జేమ్స్ వెబ్ టెలిస్కోప్ ను స్పేస్ లో పెట్టింది.. ప్రస్తుతం ఈ టెలిస్కోప్ తన తొలి చిత్రాన్ని నాసాకు పంపింది..వేల కొలది గెలాక్సీలు,,, బ్లూ, ఆరెంజ్, వైట్ వర్ణాల్లో ఎన్నో విషయాలు ఈ ఫోటోలో కనిపిస్తున్నాయి..ఈ చిత్రాన్ని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మంగళవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంలో జో బైడెన్ మాట్లాడుతూ, ఈ రోజు చారిత్రాత్మకమైనదన్నారు..మానవాళికి చరిత్రలో ఈ రోజు మరువలేనిదన్నారు..అమెరికా వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ మాట్లాడుతూ, మానవ చరిత్రలో ఈ క్షణం శాశ్వతంగా గుర్తు వుండిపొతుందన్నారు.. జేమ్స్ వెబ్ టెలిస్కోప్ తీసిన ఇతర ఫోటోలను నాసా,, యూరోపియన్ యూనియన్ స్పేస్ ఏజెన్సీ,, కెనడియన్ స్పేస్ ఏజెన్సీ సంయుక్తంగా నేడు విడుదల చేయనున్నాయి.
నెల్లూరు: నగర పాలక సంస్థ పరిధిలోని అన్ని డివిజనుల్లో ఉన్న వాటర్ ప్లాంట్లలో తాగునీటి శుద్ధి, వాటర్ ప్యాకెట్లు, వాటర్…
అమరావతి: రాష్ట్రీయ స్వయం సేవక్ చీఫ్ మోహన్ భగవత్ రిజర్వేషన్స్ పై కీలక వ్యాఖ్యలు చేశారు.ఆదివారం ఒక విద్యాసంస్థలో ప్రసంగిస్తూ…
నెల్లూరు: 2024 సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా జిల్లాలో పోలింగ్ విధులకు పోలింగ్ సిబ్బందిని ర్యాండమైజేషన్ ద్వారా కేటాయించారు. ఆదివారం…
44 డివిజన్ ఎన్నికల ప్రచారం.. నెల్లూరు: యువత భవిష్యత్తే...రాష్ట్ర భవిష్యత్ అని...మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆలోచన అని మాజీ…
అమరావతి: ఆర్చరీ వరల్డ్ కప్-2024లో భారత్ చరిత్ర సృష్టించింది..శనివారం షాంఘైలో జరిగిన ఈ టోర్నీలో భారత్ తొలిసారి హ్యాట్రిక్ గోల్డ్…
అమరావతి: వైసీపీ అధినేత వైఎస్ జగన్ శనివారం మేనిఫెస్టో విడుదల చేశారు.కేవలం చేయగలిగినవి మాత్రమే చెబుతున్నామంటూ రెండు పేజీలతోనే మేనిఫెస్టో…
This website uses cookies.