నెల్లూరు: ఇతర రాష్ట్రల నుంచి జిల్లాలోకి అక్రమ చేరవేస్తు,పట్టుపడిన మద్యం విలువ దాదాపు రూ.3కోట్ల 14 లక్షలు.మంగళవారం ధ్వంసం చేసిన సెబ్ అధికారులు. నెల్లూరురూరల్,కొత్తూరులోని సెబ్ కార్యాలయంలో సుమారు 75 వేల బాటిల్ ల మద్యాన్ని జిల్లా ఎస్పీ సిహెచ్ విజయరావు ఆధ్వర్యంలో సెబ్ అధికారులు ధ్వంసం చేశారు..ఈ కార్యక్రమంలో సెబ్ A.SP శ్రీలక్ష్మి పలువురు అధికారులు పాల్గొన్నారు.
అమరావతి: జమ్మూకశ్మీర్లోని పూంచ్ జిల్లా శశిధర్ ప్రాంతంలో శనివారం సాయంత్రం ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు..భారత వాయుసేన (IAF)కు చెందిన వాహనంపై…
నెల్లూరు: చంద్రబాబు గతంలో కూటమి పేరుతో ఈ ముగ్గురి ఫోటోలతో ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా నేరవేర్చలేదు,,మళ్లీ ఈ ముగ్గురు…
నెల్లూరు: ఎన్నికల సంఘం ఆదేశములతో, జిల్లా ఎన్నికల అధికారి సూచనల మేరకు 117- నెల్లూరు నగర అసెంబ్లీ నియోజకవర్గం ఏప్రిల్…
నెల్లూరు: భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఎన్నికల విధుల్లో ఉండే ప్రభుత్వ ఉద్యోగులందరూ వారి నియోజకవర్గాల్లో ఏర్పాటు చేసిన…
అమరావతి: అత్యున్నత పదవిలో ఉన్న ఓ మహిళ అధికారిణి బంగారం స్మగ్లింగ్ చేస్తూ కస్టమ్స్ అదికారులకు అడ్డంగా దొరికిపోయి,, అంబాసిడర్…
నెల్లూరు: చంద్రబాబు,పవన్ కళ్యాణ్ ల బహిరంగ సభ నెల్లూరులో విజయవంతంగా జరిగింది.నగరంలోని కే.వి.ఆర్ పెట్రోల్ బంకు వద్ద నుంచి ర్యాలీగా…
This website uses cookies.