I.S.I.S తో సంబంధాల వున్న వ్యక్తుల కుట్రను ఛేదించిన జాతీయ దర్యాప్తు సంస్థ
దేశవ్యాప్తంగా 41 ప్రాంతాల్లో..
అమరావతి: ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద కుట్ర కేసులో మహారాష్ట్ర,,కర్ణాటకలోని 44 ప్రాంతాల్లో శనివారం NIA అధికారుల బృందాలు ఏకకాలంలో ఆకస్మిక దాడులు జరిపాయి.. కర్ణాటకతోపాటు మహారాష్ట్రలోని పూణె, థానే రూరల్, థానే సిటీ, మీరా భయాందర్ లలో అధికారులు సోదాలు జరిపి తీవ్రవాద సంస్థ I.S.I.S తో ఉన్న సంబంధాల కలిగిన వున్న 15 మంది వ్యక్తుల అరెస్ట్ చేసింది..దేశంలో I.S.I.S తీవ్రవాద భావజాలాన్ని ప్రచారం చేస్తున్న తీవ్రవాద సంస్థ సభ్యులు,, పేలుడు పరికరాలను తయారు చేస్తున్నారని అధికారులు గుర్తించారు.. గతంలో జాతీయ దర్యాప్తు సంస్థ జరిపిన దాడుల్లోనూ I.S.I.S కుట్ర కోణం వెలుగుచూసింది.. దేశంలో తీవ్రవాద చర్యలకు పాల్పడుతున్న వారిపై ఎన్ఐఏ ఉక్కుపాదం మోపనుంది..