నెల్లూరు: దేశం కోసం ఎంతో మంది మహానుభావులు వారి జీవితాలను త్యాగం చేసి సాధించిన స్వాతంత్ర్య ఫలాలును అనుభవిస్తున్ననేటి తరంలో,, జాతీయభావనం పెరగాల్సి అవసరం వుందని జడ్పీ సిఇఓ వాణి,,మైనారిటీ వెల్ఫేర్ ఆఫీసర్ కనకదుర్గలు అన్నారు.సోమవారం అటో నగర్ నుంచి అయప్పగుడి వరకు విద్యార్దులతో ర్యాలీ నిర్వహించి అనంతరం జెండా వందన కార్యక్రమం జరిగింది..ఈ సందర్బంలో వారు మీడియాతో మాట్లాడారు..
అమరావతి: జమ్మూకశ్మీర్లోని పూంచ్ జిల్లా శశిధర్ ప్రాంతంలో శనివారం సాయంత్రం ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు..భారత వాయుసేన (IAF)కు చెందిన వాహనంపై…
నెల్లూరు: చంద్రబాబు గతంలో కూటమి పేరుతో ఈ ముగ్గురి ఫోటోలతో ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా నేరవేర్చలేదు,,మళ్లీ ఈ ముగ్గురు…
నెల్లూరు: ఎన్నికల సంఘం ఆదేశములతో, జిల్లా ఎన్నికల అధికారి సూచనల మేరకు 117- నెల్లూరు నగర అసెంబ్లీ నియోజకవర్గం ఏప్రిల్…
నెల్లూరు: భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఎన్నికల విధుల్లో ఉండే ప్రభుత్వ ఉద్యోగులందరూ వారి నియోజకవర్గాల్లో ఏర్పాటు చేసిన…
అమరావతి: అత్యున్నత పదవిలో ఉన్న ఓ మహిళ అధికారిణి బంగారం స్మగ్లింగ్ చేస్తూ కస్టమ్స్ అదికారులకు అడ్డంగా దొరికిపోయి,, అంబాసిడర్…
నెల్లూరు: చంద్రబాబు,పవన్ కళ్యాణ్ ల బహిరంగ సభ నెల్లూరులో విజయవంతంగా జరిగింది.నగరంలోని కే.వి.ఆర్ పెట్రోల్ బంకు వద్ద నుంచి ర్యాలీగా…
This website uses cookies.