అమరావతి: భారత్ జోడో యాత్రను విజయవంతంగా పూర్తి చేసి,,ముగింపు సందర్బంగా జమ్ము,కాశ్మీర్ లో జెండాను ఎగురవేసి,,కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే,,ఆర్టికల్ 370ను రద్దు చేస్తామని ఘనంగా ప్రకటించిన యువరాజు,,నేడు రీలాక్స్ అయ్యేందుకు గౌరీ మార్గ్ (గుల్మార్గ్) లో మంచుపై స్కీయింగ్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు.. రెండు రోజుల వ్యక్తిగత పర్యటన నిమిత్తం కశ్మీర్ కు చేరుకున్న రాహుల్,,స్కీయింగ్ చేస్తూ చల్లటి వాతావరణాన్ని అన్ని రకాలుగా ఆస్వాదిస్తున్నారు..రాహుల్ గాంధీ మంచుపై స్కీయింగ్ చేస్తున్న వీడియోను ఫాతేనాయక్ పోస్టు చేశారు..ప్రస్తుతం ఈ సోషల్ మీడియాలో “యువరాజు మంచులో స్కీయింగ్” వైరల్ అవుతోంది.
జిల్లాలో పటిష్ఠ బందోబస్తు-ఎస్పీ నెల్లూరు: 2024 సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు జిల్లాలో పక్కాగా ఏర్పాట్లు చేపట్టినట్లు జిల్లా ఎన్నికల అధికారి,…
హైదరాబాద్: ప్రముఖ సినీనటుడు కొణిదెల చిరంజీవి గురువారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుంచి పద్మవిభూషణ్ అందుకున్నారు..ఓ సాధారణ కుటుంబం నుంచి…
అమరావతి: కర్ణాటకలో ఇటీవలే ఎం.పీ ప్రజ్వల్ రేవణ్ణ సెక్స్ స్కాండల్ ఓ కుదుపు కుదుపేస్తుండగా, తాజాగా ఇప్పుడు అలాంటిదే మరో…
హైకోర్టులో వాదనలు.. అమరావతి: ఈ నెల 13వ తేదీన రాష్ట్ర శాసనసభకు ఎన్నికల పోలింగ్ జరుగనున్ననేపధ్యంలో సంక్షేమ పథకాల నగదు…
అమరావతి: టాటా గ్రూప్ ఆధ్వర్యంలోని ఎయిరిండియా ఎక్స్ప్రెస్ (ఎయిర్ ఇండియా విమాలను కొనుగొలు చేసిన తరువాత)లో నెలకొన్న వివాదం రోజురోజుకూ…
అమరావతి: విజయవాడలో ఎన్డీయే కూటమి అగ్రనేతల రోడ్షోకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అశేష జనవాహిని మధ్య బుధవారం మున్సిపల్ స్టేడియం…
This website uses cookies.