నెల్లూరు: నెల్లూరు జిల్లా స్థానిక సంస్థల నియోజకవర్గ ఎన్నికకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు రిటర్నింగ్ అధికారి రోణంకి కూర్మనాథ్ పేర్కొన్నారు. గురువారం కలెక్టరేట్లోని ఆయన మీడియాతో మాట్లాడుతూ నెల్లూరు జిల్లా స్థానిక సంస్థల నియోజకవర్గ ఎన్నికకు నామినేషన్ ప్రక్రియ మొదలైందని, ఈనెల 23 వరకు నామినేషన్లు స్వీకరిస్తామని, 24న నామినేషన్ల పరిశీలన, 27వ తేదీ మధ్యాహ్నం మూడు గంటల్లోగా నామినేషన్ల ఉపసంహరణకు గడువు విధించినట్లు పేర్కొన్నారు..నామినేషన్ల ఉపసంహరణ అనంతరం తుది జాబితాను ప్రచురించి, మార్చి 13వ తేదీ ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు పోలింగ్ నిర్వహించనునట్లు వెల్లడించారు. ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని సుళ్లూరుపేట, గూడూరు, నెల్లూరు, కావలి, ఆత్మకూరు డివిజన్ లలో పోలింగ్ కు ఏర్పాట్లు చేసామని చెప్పారు.
సాధారణ ఛార్జీలతోనే నడుస్తాయి.. అమరావతి: మే 13న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో APSRTC ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసిందని,,మే 8…
అమరావతి: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, తల్లి సురేఖ పిఠాపురంలో సందడి చేశారు..తొలుత స్థానికంగా ఉండే కుక్కుటేశ్వర స్వామి…
డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో ఏర్పాట్లు పరిశీలన.. నెల్లూరు: 2024 సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా మే 13న జిల్లావ్యాప్తంగా జరగనన్ను పోలింగ్…
నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా మే 13న పోలింగ్ రోజున ఓటరు గుర్తింపుకార్డుతో పాటు 12 రకాల గుర్తింపు…
అమరావతి: ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్కు సుప్రీం కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ పలు షరతులు విధించింది.. బెయిల్పై…
జిల్లాలో పటిష్ఠ బందోబస్తు-ఎస్పీ నెల్లూరు: 2024 సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు జిల్లాలో పక్కాగా ఏర్పాట్లు చేపట్టినట్లు జిల్లా ఎన్నికల అధికారి,…
This website uses cookies.