అమరావతి: ఉత్తర ప్రదేశ్, నోయిడాలోని ట్విన్ టవర్స్ను ఆదివారం మధ్యాహ్నం 2.30 గంటలకు కూల్చివేశారు.. 100 మీటర్ల ఎత్తున్న ఈ భారీ టవర్స్ ని 9 సెకన్లలోనే కూల్చి వేసేందుకు 3,700 కిలోల పేలుడు పదార్థాలు ఉపయోగంచారు..నోయిడాలో ట్విన్ టవర్లను 100 మీటర్ల ఎత్తుతో రూ.70 కోట్ల ఖర్చుతో సూపర్ టెక్ సంస్థ నిర్మించింది. చుట్టు పక్కనే ఉన్న అపార్ట్ మెంట్లకి ఎలాంటి ప్రమాదం జరగకుండా చర్యలు చేపట్టారు.అటు వైపు వున్న పార్కులన్నీ ప్లాస్టిక్ షీట్లతో కప్పేశారు..FDPS ఇంజినీరింగ్ నిపుణుల పర్యవేక్షణలో కూల్చే వేసేందుకు 46 మంది ఇంజనీర్లు రోజుకు 12 గంటలు వంతున పని చేశారు..300కు పైగా CCTV కెమెరాలతో పనులను పర్యవేక్షించారు.. రెండు భవనాల్లో 9,600 రంధ్రాలు చేసి 3,700 కేజీల పేలుడు పదార్థాలను ఫిక్స్ చేసి,,రెండు టవర్లలో డిటోనేటర్లకు పవర్ సప్లై కోసం 20 వేల కనెక్షన్లు ఇచ్చారు..టవర్లు కూలిన తరువాత దాదాపు 25 వేల క్యూబిక్ మీటర్ల శిథిలాలు మిగిలాయి.వీటిని తొలగించేందుకు దాదాపు మూడు నెలలు పట్టవచ్చని అధికారులు పేర్కొన్నారు..
అమరావతి: రాష్ట్రీయ స్వయం సేవక్ చీఫ్ మోహన్ భగవత్ రిజర్వేషన్స్ పై కీలక వ్యాఖ్యలు చేశారు.ఆదివారం ఒక విద్యాసంస్థలో ప్రసంగిస్తూ…
నెల్లూరు: 2024 సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా జిల్లాలో పోలింగ్ విధులకు పోలింగ్ సిబ్బందిని ర్యాండమైజేషన్ ద్వారా కేటాయించారు. ఆదివారం…
44 డివిజన్ ఎన్నికల ప్రచారం.. నెల్లూరు: యువత భవిష్యత్తే...రాష్ట్ర భవిష్యత్ అని...మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆలోచన అని మాజీ…
అమరావతి: ఆర్చరీ వరల్డ్ కప్-2024లో భారత్ చరిత్ర సృష్టించింది..శనివారం షాంఘైలో జరిగిన ఈ టోర్నీలో భారత్ తొలిసారి హ్యాట్రిక్ గోల్డ్…
అమరావతి: వైసీపీ అధినేత వైఎస్ జగన్ శనివారం మేనిఫెస్టో విడుదల చేశారు.కేవలం చేయగలిగినవి మాత్రమే చెబుతున్నామంటూ రెండు పేజీలతోనే మేనిఫెస్టో…
=అమరావతి: రాష్ట్రంలో పించన్లు పంపిణీకి సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డికి స్పష్టమైన ఆదేశాలు…
This website uses cookies.