హైదరాబాద్: పర్యాటక శాఖ మంత్రి అంటే మీరు పర్యటనలు చేయడం కాదు,,పర్యాటక శాఖను ఎలా అభివృద్ధి చేయాలో తెలుసుకోవాలని రోజాకు సినీ నటుడు, జనసేన నేత నాగబాబు సూచించారు..చిరంజీవి, పవన్ గురించి నోటికొచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదని హెచ్చరించారు..రోజా నోటికి, మున్సిపాలిటీ కుప్పతొట్టికి తేడా లేదని ఘాటుగా విమర్శించారు..రోజా బాధ్యత మరిచిపోయి నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు..దేశ స్థాయిలో టాప్ 20 ర్యాంకింగ్స్ లో ఏపీ పర్యాటక శాఖ 18 స్థానంలో ఉందన్నారు..రాష్ట్ర పర్యాటక శాఖ వల్ల ఎంతో మంది ప్రత్యక్షంగా,, పరోక్షంగా జీవిస్తున్నరని,,మంత్రిగా నీ చేష్టల వల్ల వారి బ్రతుకులు మరింత దిగజారిపోతున్నాయని పేర్కొన్నారు. పనికి మాలిన విమర్శలు మాని,,పర్యాటక శాఖని ఎలా అభివృద్ధి చేయాలో ఆలోచించాలని హితవు పలికారు..
అమరావతి: రాష్ట్రీయ స్వయం సేవక్ చీఫ్ మోహన్ భగవత్ రిజర్వేషన్స్ పై కీలక వ్యాఖ్యలు చేశారు.ఆదివారం ఒక విద్యాసంస్థలో ప్రసంగిస్తూ…
నెల్లూరు: 2024 సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా జిల్లాలో పోలింగ్ విధులకు పోలింగ్ సిబ్బందిని ర్యాండమైజేషన్ ద్వారా కేటాయించారు. ఆదివారం…
44 డివిజన్ ఎన్నికల ప్రచారం.. నెల్లూరు: యువత భవిష్యత్తే...రాష్ట్ర భవిష్యత్ అని...మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆలోచన అని మాజీ…
అమరావతి: ఆర్చరీ వరల్డ్ కప్-2024లో భారత్ చరిత్ర సృష్టించింది..శనివారం షాంఘైలో జరిగిన ఈ టోర్నీలో భారత్ తొలిసారి హ్యాట్రిక్ గోల్డ్…
అమరావతి: వైసీపీ అధినేత వైఎస్ జగన్ శనివారం మేనిఫెస్టో విడుదల చేశారు.కేవలం చేయగలిగినవి మాత్రమే చెబుతున్నామంటూ రెండు పేజీలతోనే మేనిఫెస్టో…
=అమరావతి: రాష్ట్రంలో పించన్లు పంపిణీకి సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డికి స్పష్టమైన ఆదేశాలు…
This website uses cookies.