DISTRICTS

ముత్తూకూరు గేటు వద్ద 12వ తేది(సోమవారం) నుంచి ట్రాఫిక్ మళ్లీంపు-డీస్పీ సుభాన్

నెల్లూరు: హరనాథపురం వద్ద ముత్తుకూరు జంక్షన్ వద్ద నిర్మిస్తున్న4- లైన్ల ఫ్లైఓవర్ నిర్మాణం కీలక దశకు చేరుకున్న నేపధ్యంలో సెప్టంబరు 12వ తేది నుంచి 26వ తేది వరకు ముత్తుకూరు గేట్ జంక్షన్ మూసివేసి ట్రాఫిక్ ను మళ్లీంచడం జరుగుతుందని ట్రాఫిక్ DSP.MD.అబ్దుల్ సుభాన్ అదావారం తెలిపారు.ఇందులో భాగంగా ఆ జంక్షన్ మధ్యలో 150 అడుగుల పొడవు, 8 అడుగుల ఎత్తు, 140 టన్నుల బరువు వున్న భారీ కాంక్రీట్ గర్డర్ లను, భారీ క్రేన్ ల సహాయంతో పైకి ఎత్తి పిల్లర్ పై బిగించవలసి వుందన్నారు..ఇందు కోసం నాలుగు భారీ క్రేన్ లను ఉపయోగిస్తున్నారని తెలిపారు. 20 గర్డర్ లను పిల్లర్ పైన బిగించేందుకు అధికారులు ప్రణాళిక రూపొందించారు, దీని వల్ల 45 రోజులు జరగాల్సిన పనిని కేవలం 15 రోజులలో పూర్తి చేసేందుకు ప్రణాళికలు సిద్దం చేశామన్నారు..

ట్రాఫిక్ డైవర్షన్ ఇలా:-

1) V.R.C నుంచి ముత్తుకూరు జక్షన్ వచ్చే బస్సులను,,ట్రంక్ రోడ్డు మీదుగా P.S.R బస్టాండ్ అండర్ బ్రిడ్జి ద్వారా దారి మల్లించారు.

2) ముత్తుకూరు రోడ్డు నుంచి ముత్తుకూరు జంక్షన్ వచ్చే బస్సులు సర్వేపల్లి కాలువ బ్రిడ్జికి ముందు వున్న ముత్తుకూరు బస్టాండ్ వద్దే U – టర్న్ తీసుకోవాలి..

తేలిక వాహనాలు (కార్లు, ఆటోలు, చిన్న స్కూల్ వాన్లు, ద్విచక్ర వాహనాలు):-

1) V.R.C నుంచి ముత్తుకూరు జక్షన్ వచ్చే తెలీక వాహనాలు రామలింగా పురం, ముత్యాల పాలెం రైల్వే అండర్ బ్రిడ్జిల గుండా శ్రీహరి నగర్, నారాయణ స్కూల్ దారిలో నుంచి మినీ బైపాస్ లోకి మల్లించారు.

2) ముత్తుకూరు రోడ్డు, చిల్డ్రన్స్ పార్కు నుంచి ముత్తుకూరు జంక్షన్ వచ్చే తేలిక వాహనాలు ఆదిత్య నగర్, బాలాజీ నగర్ గుండా సర్వేపల్లి కాలువ పై వున్న బాలాజీ నగర్ బ్రిడ్జి, ఫూలే విగ్రహం బ్రిడ్జి పైగా దారి మల్లించారు.

3) ముత్తుకూరు జంక్షన్ నుండి బీవీ నగర్ వైపు వెళ్లే వాహనాలు NH-16 మీదుగా , గోలగమూడి జంక్షన్, వనం తోపు, అన్నమయ్య సర్కిల్ గుండా దారి మల్లించిండం జరిగిందని,ట్రాఫిక్ క్రమబద్దీకరణకు నగర ప్రజలు సహకరించాలని డీస్పీ కోరారు.

Spread the love
venkat seelam

Recent Posts

జగన్ పాలనలో రాష్ట్రం దొంగల రాజ్యం, దోపిడీల రాజ్యంగా మారిపోయింది-షర్మిలా

నెల్లూరు: జగన్ పాలనలో రాష్ట్రం అంతా మాఫియా కమ్ముకున్నదని,,ఇసుక మాఫియా, మట్టి మాఫియా, మద్యం మాఫియా లాగా తయారు అయ్యి…

45 mins ago

ఆంధ్రప్రదేశ్‌లో గూండాగిరిని అంతం చేసేందుకే పొత్తూ-అమిత్ షా

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో గూండాగిరీని అంతం చేసేందుకే టీడీపీ, జనసేన పార్టీతో కలిసి కూటమిగా ఏర్పడ్డామని బీజేపీనేత, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా…

4 hours ago

డీజీపీ రాజేంద్రనాథ్‌ రెడ్డిపై బదలీ వేటు

అమరావతిం ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్‌ రెడ్డి,,ఎన్నికల వేళ విధులు సక్రమంగా నిర్వర్తించడం లేదంటూ ఆయన ఎలక్షన్స్ కమీషన్ బదిలీ వేటు…

4 hours ago

ఉద్యోగుల పోస్టల్‌ బ్యాలెట్‌ కు 8వ తేదీ వరకు ఓటింగ్‌కు అవకాశం- కలెక్టర్‌

నెల్లూరు: భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు పోలింగ్‌ విధులు కేటాయించబడిన ప్రభుత్వ ఉద్యోగులందరూ పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా తమ…

5 hours ago

భారత వాయుసేనకు చెందిన వాహనంపై ఉగ్రవాదుల దాడులు

అమరావతి: జమ్మూకశ్మీర్‌లోని పూంచ్ జిల్లా శశిధర్ ప్రాంతంలో శనివారం సాయంత్రం ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు..భారత వాయుసేన (IAF)కు చెందిన వాహనంపై…

1 day ago

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్,రాబోయే రోజుల్లో ఈ చట్టం గొప్ప సంస్కరణ అవుతుంది-వైసీపీ అధినేత జగన్

నెల్లూరు: చంద్రబాబు గతంలో కూటమి పేరుతో ఈ ముగ్గురి ఫోటోలతో ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా నేరవేర్చలేదు,,మళ్లీ ఈ ముగ్గురు…

1 day ago

This website uses cookies.