హైదరాబాద్: నల్గొండ జిల్లా పరిధిలతోని మునుగోడు నియోజకవర్గంకు జరిగిన ఉపఎన్నికలో TRS అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి (95324) ఘన విజయం సాధించారు. BJP అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి (85123) ఓట్లు పోల్ అయ్యాయి. TRS అభ్యర్థి 10,040 ఓట్ల తేడాతో గెలుపొందారు. తొలి రౌండ్ నుంచి పోటా పోటీగా BJP,TRS ఓట్ల యుద్దం నడిచింది. దాదాపు 10 రౌండ్ల వరకు స్వల్ప మెజార్టీతో కనిపించిన TRS, 11వ రౌండ్ నుంచి స్పష్టమైన మెజార్టీ ప్రదర్శించింది. 2,3, 15వ రౌండ్లలో మాత్రమే BJP ముందంజలో నిలిచింది. మిగిలిన అన్ని రౌండ్లలో కారు దూసుకుపోయింది. బీజేపీ రెండో స్థానానికి పరిమితమైంది. మునుగోడు బై పోల్ లో కాంగ్రెస్ కు డిపాజిట్ గల్లంతైంది.ఆ పార్టీ అభ్యర్థి పాల్వాయి స్రవంతికి 21వేలకుపైగా ఓట్లను మాత్రమే సాధించారు.
నెల్లూరు: చంద్రబాబు,పవన్ కళ్యాణ్ ల బహిరంగ సభ నెల్లూరులో విజయవంతంగా జరిగింది.నగరంలోని కే.వి.ఆర్ పెట్రోల్ బంకు వద్ద నుంచి ర్యాలీగా…
అమరావతి: జనసేన అధినేత పవన్ కల్యాణ్ పిఠాపురంలో కచ్చితంగా ఓడిపోతారని, ఆయనను ఓడించి పంపకపోతే తన పేరు మార్చుకుంటానని ముద్రగడ…
అమరావతి: కాంగ్రెస్ పార్టీకి కంచుకోటలు అయిన ఉత్తరప్రదేశ్లోని అమేథి, రాయ్బరేలి స్థానాల నుంచి పోటీ చేసే కాంగ్రెస్ అభ్యర్థులపై కొనసాగుతున్న…
అమరావతి: వైసీపీ కోసం రాష్ట్ర వ్యాప్తంగా 7 నెలలు తిరిగాను అని,,ఆ సమయంలో నేను గమనించింది.అ పార్టీలో వుంటే ప్రజాసేవా…
అమరావతి: 1901 తరువాత తొలిసారిగా ఏప్రిల్ ఉష్ణోగ్రతలు ఈ స్థాయిలో నమోదు అయ్యాయి.. దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో ఏప్రిల్లో వడగాలులు…
అమరావతి: దక్షిణ చైనాలో గ్వాంగ్డాంగ్ ప్రావిన్స్ లోని ఓ హైవేపై రోడ్డు కొంత భాగం ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో సుమారు 19…
This website uses cookies.