అమరావతి: బెంగళూరులో ఆవుటర్ రింగ్ సమీపంలోని HBR Lay Out ప్రాంతంలో మంగళవారం ఉదయం ఘోర ప్రమాదం చోటు చేసుకుంది..నిర్మాణంలో వున్న 40 అడుగులు ఎత్తు,,టన్నుల కొద్ది బరువు,,ఇనుప రాడ్డుల మెట్రోపిల్లర్,,అదే సమయంలో అటుగా బైక్ పై వెళ్లుతున్న లోహిత్ కుమార్ కుటుంబంపై కూలిపోయింది..సంఘటన జరిగిన సమయంలో బైక్ పైన లోహిత్ కుమార్(34),,అతని భార్య తేజశ్విని(28), 3 సంవత్సరాలు వయస్సు వున్న వారి కవల పిల్లలు ఉన్నారు..స్థానికులు వెంటనే వారిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించించారు..ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తల్లి, మూడేళ్ల కుమారుడు మృతి చెందగా,తండ్రి,, కుమార్తెలకు అత్యవసర చికిత్స అందిస్తునట్లు పోలీసులు తెలిపారు..ప్రమాదం జరిగిన సమయంలో దాదాపు 6 కిలోమీటర్ల వరకు ట్రాఫిక్ జామ్ అయింది. స్థానికులు, మెట్రో సిబ్బంది సహాయంతో కూలిపోయిన పిల్లర్ను, ఇనుప రాడ్లను క్లియర్ చేశారు.
44 డివిజన్ ఎన్నికల ప్రచారం.. నెల్లూరు: యువత భవిష్యత్తే...రాష్ట్ర భవిష్యత్ అని...మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆలోచన అని మాజీ…
అమరావతి: ఆర్చరీ వరల్డ్ కప్-2024లో భారత్ చరిత్ర సృష్టించింది..శనివారం షాంఘైలో జరిగిన ఈ టోర్నీలో భారత్ తొలిసారి హ్యాట్రిక్ గోల్డ్…
అమరావతి: వైసీపీ అధినేత వైఎస్ జగన్ శనివారం మేనిఫెస్టో విడుదల చేశారు.కేవలం చేయగలిగినవి మాత్రమే చెబుతున్నామంటూ రెండు పేజీలతోనే మేనిఫెస్టో…
=అమరావతి: రాష్ట్రంలో పించన్లు పంపిణీకి సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డికి స్పష్టమైన ఆదేశాలు…
నెల్లూరు: నగర పాలక సంస్థ పరిధిలో పారిశుద్ధ్య నిర్వహణ పనుల్లో భాగంగా అన్ని డివిజన్లలో డ్రైను కాలువల పూడికతీతకు స్పెషల్…
అమరావతి: దేశంలోనే 28 రాష్ట్రాలను వెనక్కు నెట్టి ఆంధ్రప్రదేశ్ ని అప్పులు, ఆత్మహత్యల్లో మొదటి స్థానానికి జగన్ తీసుకుని వచ్చారని…
This website uses cookies.