అమరావతి: చైనా దేశంలోని అగ్రశ్రేణి బీరు తయారీ పరిశ్రమ సింగ్ టావో “ రా మెటిరియల్ ” స్టాక్ చేసే ట్యాంకులో సదరు కంపెనీ ఉద్యోగి మూత్ర విసర్జన చేసిన వీడియో వెలుగుచూసింది..దింతో సింగ్టావో కంపెనీ దర్యాప్తు ప్రారంభించింది..వీడియో తీసిన వ్యక్తి, అందులో కనిపిస్తున్న వ్యక్తి ఇద్దరూ కంపెనీ ఉద్యోగులేనని వెల్లడైంది.. క్లిప్, హెల్మెట్, యూనిఫాం ధరించిన ఒక వ్యక్తి ఎత్తైన గోడపైకి ఎక్కి కంటైనర్ లోకి మూత్ర విసర్జన చేసినట్లు చైనీస్ సోషల్ మీడియా ప్లాట్ ఫారమ్ వీబోలో బయటపడింది.. సింగ్ టావో బ్రూవరీ గోదాములో ఈ సంఘటన చోటు చేసుకుంది.. ఈ వీడియో ఫుటేజ్ ఆన్ లైన్ లో మిలియన్ల మంది వీక్షించారు..దీంతో కంపెనీ వెంటనే పోలీసులను అప్రమత్తం చేసి,, మూత్రం పోసిన బీరు బ్యాచ్ పదార్థాలను సీజ్ చేసింది..ఈ సంఘటనపై పోలీసులను సంప్రదించామని, దర్యాప్తు కొనసాగుతోందని కంపెనీ తెలిపింది..ఈ సంఘటనతో సింగ్ టావో స్టాక్ మార్కెట్ లో షేరు ధర పతనమైంది.. సోమవారం ఉదయం షాంఘై స్టాక్ ఎక్స్ఛేంజ్ ప్రారంభమైనప్పుడు కంపెనీ షేర్లు దారుణంగా పడిపోయాయి..
నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా మే 13న పోలింగ్ రోజున ఓటరు గుర్తింపుకార్డుతో పాటు 12 రకాల గుర్తింపు…
అమరావతి: ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్కు సుప్రీం కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ పలు షరతులు విధించింది.. బెయిల్పై…
జిల్లాలో పటిష్ఠ బందోబస్తు-ఎస్పీ నెల్లూరు: 2024 సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు జిల్లాలో పక్కాగా ఏర్పాట్లు చేపట్టినట్లు జిల్లా ఎన్నికల అధికారి,…
హైదరాబాద్: ప్రముఖ సినీనటుడు కొణిదెల చిరంజీవి గురువారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుంచి పద్మవిభూషణ్ అందుకున్నారు..ఓ సాధారణ కుటుంబం నుంచి…
అమరావతి: కర్ణాటకలో ఇటీవలే ఎం.పీ ప్రజ్వల్ రేవణ్ణ సెక్స్ స్కాండల్ ఓ కుదుపు కుదుపేస్తుండగా, తాజాగా ఇప్పుడు అలాంటిదే మరో…
హైకోర్టులో వాదనలు.. అమరావతి: ఈ నెల 13వ తేదీన రాష్ట్ర శాసనసభకు ఎన్నికల పోలింగ్ జరుగనున్ననేపధ్యంలో సంక్షేమ పథకాల నగదు…
This website uses cookies.