అమరావతి: రాష్ట్రంలో మరో వందేభారత్ రైలు పరుగులు పెట్టనున్నది..విజయవాడ చెన్నై మధ్య ఈ రైలు ఈ నెల 7వ తేదీ నుంచి రాకపోకలు సాగించనున్నది..ఇటీవల ప్రధాని నరేంద్రమోడీ వర్చువల్ గా 5 వందేభారత్ రైళ్లను ప్రారంభించాడు..అందులో విజయవాడ,చెన్నై మధ్య రైలు కూడా ఒకటని విజయవాడ డివిజన్ రైల్వే అధికారులు తెలిపారు..వందేభారత్ రైలు పరుగులు పెట్టించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు..ఈ రైలు 8వ తేదీ నుంచి పూర్తిస్థాయిలో రాకపోకలు సాగిస్తుందని అధికారులు పేర్కొన్నారు.. విజయవాడ నుంచి రేణిగుంట మీదుగా చెన్నైకు నడపాలని విజయవాడ డివిజన్ రైల్వే అధికారులు భావిస్తున్నారు..ఈ విధంగా చూస్తే విజయవాడ నుంచి బయలుదేరే వందేభారత్,,గూడూరు,,రేణిగుంట,,కాట్పాడి మీదుగా చెన్నైకు చేరుకుని మళ్లీ అదే మార్గంలో తిరిగి విజయవాడలకు వస్తుంది..దీని ప్రయాణ సమయం 6.30 గంటలు.
నెల్లూరు: సోమవారం ఓటు వేయడానికి బయటకు వెళ్లేటప్పుడు ఎవరూ వారి మొబైల్ని తీసుకెళ్లకూడదు.1) ఓటింగ్ బూత్లలో మొబైల్ ఫోన్లను తీసుకెళ్లడంపై…
96 లోక్సభ స్థానాలు.. అమరావతి: సార్వత్రిక ఎన్నికల్లో నాలుగో దశ పోలింగ్, ఆంధ్రప్రదేశ్ కు చాలా కీలకమైంది..సోమవారం జరగనున్న ఈ…
నెల్లూరు మున్సిపల్ కార్యాలయం.. అమరావతి: చెరగని సిరా ద్వారా ఓటర్ల వేళ్ళపై వారి ఇంటి వద్దే మార్కు చేస్తూ ఓటు…
సాధారణ ఛార్జీలతోనే నడుస్తాయి.. అమరావతి: మే 13న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో APSRTC ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసిందని,,మే 8…
అమరావతి: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, తల్లి సురేఖ పిఠాపురంలో సందడి చేశారు..తొలుత స్థానికంగా ఉండే కుక్కుటేశ్వర స్వామి…
డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో ఏర్పాట్లు పరిశీలన.. నెల్లూరు: 2024 సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా మే 13న జిల్లావ్యాప్తంగా జరగనన్ను పోలింగ్…
This website uses cookies.