అమరావతి: వేసవి సెలవులు పూర్తి కావడంతో సుప్రీంకోర్టు సోమవారమే పునఃప్రారంభమైంది..సుప్రీమ్ కోర్టులో నేటి నుంచి ఉచిత వైఫై సేవలు అందుబాటులోకి తీసుకొచ్చినట్లు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై. చంద్రచూడ్ వెల్లడించారు..5 కోర్టు గదుల్లో ఈ ఉచిత వైఫై సేవలు అందుబాటులోకి తెచ్చామని,,బార్ రూమ్స్ లో కూడా ఈ సదుపాయం అందుబాటులో ఉందని పేర్కొన్నారు..డిజిటైజేషన్ దిశగా ఇది ముందడుగు అని,,ఇక నుంచి చట్టానికి సంబంధించిన పుస్తకాలు పేపర్లు కనిపించవన్నారు..ఇదే సమయంలో తాము పుస్తకాలు, పేపర్లపై ఆధారపడడం లేదని,,అర్ధం కాదని స్పష్టం చేశారు..కోర్టుకు వచ్చే లాయర్లు, మీడియా వ్యక్తులు సహా ఎవరైనా ఈ సేవలు వినియోగించుకోవంచ్చని సుప్రీంకోర్టు అధికారులు పేర్కొన్నారు..చీఫ్ జస్టీస్ కోర్టుతో సహా 2.3.4.5 కోర్టు గదుల్లో ఈ వైఫై సేవలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు..కోర్టు కారిడర్, ప్లాజా, వెయిటింగ్ ఏరియా, క్యాంటిన్ సహా ప్రెస్ లాన్-1.2 ప్రాంతాల్లో ఈ సేవలు అందుబాటులోకి తీసుకుని రావడం జరిగిందన్నారు..
96 లోక్సభ స్థానాలు.. అమరావతి: సార్వత్రిక ఎన్నికల్లో నాలుగో దశ పోలింగ్, ఆంధ్రప్రదేశ్ కు చాలా కీలకమైంది..సోమవారం జరగనున్న ఈ…
నెల్లూరు మున్సిపల్ కార్యాలయం.. అమరావతి: చెరగని సిరా ద్వారా ఓటర్ల వేళ్ళపై వారి ఇంటి వద్దే మార్కు చేస్తూ ఓటు…
సాధారణ ఛార్జీలతోనే నడుస్తాయి.. అమరావతి: మే 13న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో APSRTC ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసిందని,,మే 8…
అమరావతి: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, తల్లి సురేఖ పిఠాపురంలో సందడి చేశారు..తొలుత స్థానికంగా ఉండే కుక్కుటేశ్వర స్వామి…
డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో ఏర్పాట్లు పరిశీలన.. నెల్లూరు: 2024 సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా మే 13న జిల్లావ్యాప్తంగా జరగనన్ను పోలింగ్…
నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా మే 13న పోలింగ్ రోజున ఓటరు గుర్తింపుకార్డుతో పాటు 12 రకాల గుర్తింపు…
This website uses cookies.