అమరావతి: ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రతిష్టాత్మకంగా తీసుకొని దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ప్రవేశపెడుతున్న vande bharat express సేవలు జనవరి 15న సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నంకి ప్రారంభించారు..తెలుగు రాష్ట్రల్లో మరో వందే భారత్ ట్రైయిన్ ఫిబ్రవరి నెలలో సికింద్రాబాద్ నుంచి తిరుపతికి ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు..ఈ నేపథ్యంలో ఆదివారం ట్రయిల్ రన్ ను చెన్నై నుంచి విజయవాడ వరకు నిర్వహించారు..గూడూరుకు తెల్లవారుజామున 2 గంటలకు చేరుకోగా,,ఒంగోలుకు ఉదయం 5.20 నిమిషాలకు,,చీరాలకు 6.20 నిమిషాలకు,,విజయవాడ 8.20 నిమిషాలకు చేరుకుంది..దింతో రైల్వేశాఖ నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే,వందే భారత్ ట్రైయిన్ సేవాలు ప్రారంభం కానున్నాయి.
అవినీతిపరుల దగ్గర్నుంచి నల్లధనాన్ని కక్కిస్తాం.. అమరావతి: లోక్సభ ఎన్నికల్లో దేశ వ్యాప్తంగా ప్రభంజనం సృష్టిస్తాం.. ఎన్నికలకు ముందే కాంగ్రెస్ చేతులు…
అమరావతి: రాష్ట్ర కొత్త డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా నియామకమయ్యారు.. 1992 ఐపీఎస్ బ్యాచ్కు చెందిన హరీష్ కుమార్ గుప్తాను…
అమరావతి: జార్ఖండ్ రాజధాని రాంచీలోని పలు ప్రాంతాల్లో ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (E.D) అధికారులు సోమవారం వరుస దాడులు చేశారు..ఈ…
అమరావతి: జిల్లాలో సార్వత్రిక ఎన్నికల పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ సజావుగా జరుగుతుందని జిల్లా కలెక్టర్ ఎం.హరి నారాయణన్ చెప్పారు. సోమవారం…
నెల్లూరు: జగన్ పాలనలో రాష్ట్రం అంతా మాఫియా కమ్ముకున్నదని,,ఇసుక మాఫియా, మట్టి మాఫియా, మద్యం మాఫియా లాగా తయారు అయ్యి…
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో గూండాగిరీని అంతం చేసేందుకే టీడీపీ, జనసేన పార్టీతో కలిసి కూటమిగా ఏర్పడ్డామని బీజేపీనేత, కేంద్ర హోంమంత్రి అమిత్షా…
This website uses cookies.