AMARAVATHI

సికింద్రాబాద్ నుంచి తిరుపతికి త్వరలో వందే భారత్ ట్రైయిన్

అమరావతి: ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రతిష్టాత్మకంగా తీసుకొని దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ప్రవేశపెడుతున్న vande bharat express సేవలు జనవరి 15న సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నంకి ప్రారంభించారు..తెలుగు రాష్ట్రల్లో మరో వందే  భారత్ ట్రైయిన్ ఫిబ్రవరి నెలలో సికింద్రాబాద్ నుంచి తిరుపతికి ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు..ఈ నేపథ్యంలో ఆదివారం ట్రయిల్ రన్ ను చెన్నై నుంచి విజయవాడ వరకు నిర్వహించారు..గూడూరుకు తెల్లవారుజామున  2 గంటలకు చేరుకోగా,,ఒంగోలుకు ఉదయం 5.20 నిమిషాలకు,,చీరాలకు 6.20 నిమిషాలకు,,విజయవాడ 8.20 నిమిషాలకు చేరుకుంది..దింతో రైల్వేశాఖ నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే,వందే  భారత్ ట్రైయిన్ సేవాలు ప్రారంభం కానున్నాయి.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *