అమరావతి: ఒడిశా రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖా మంత్రి నబ కిశోర్దాస్ పై ASI కాల్పులు జరిపారు..అత్యంత సమీపం నుంచి జరిపిన కాల్పుల్లో రెండు బుల్లెట్లు చాతీలోకి దూసుకెళ్లాయి..వెంటనే భద్రతా సిబ్బంది మంత్రిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి,,అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం భువనేస్వర్ లోని అపోలో ఆసుపత్రికి తరలించారు..ఆదివారం ఝార్సుగూడ బ్రిజరాజ్ నగర్లోని గాంధీచౌక్ వద్ద రెండు మునిసిపాల్ కార్పొరేషన్ బిల్డింగ్స్ ను ప్రారంభించేందుకు మంత్రి వచ్చాడు..తన కారుదిగి వెళ్తున్న క్రమంలో కాల్పులు జరిపారని డీజీపీ తెలిపారు..DGP సునీల్ బాన్స్ ల్ మీడియాతో మాట్లాడుతూ గాంధీ చౌక్ పోలీసు ఆవుల్ పోస్ట్ లో ASIగా పనిచేస్తున్న గోపాల్ దాస్,,పాయింట్ బ్లాంక్ రేంజ్ లో కాల్పులు జరిపారని వెల్లడించారు..అతన్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నమని,, త్వరలో అన్ని వివరాలు తెలియచేస్తామన్నారు..(అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంత్రి మృతి చెందారు.)
అమరావతి: 1901 తరువాత తొలిసారిగా ఏప్రిల్ ఉష్ణోగ్రతలు ఈ స్థాయిలో నమోదు అయ్యాయి.. దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో ఏప్రిల్లో వడగాలులు…
అమరావతి: దక్షిణ చైనాలో గ్వాంగ్డాంగ్ ప్రావిన్స్ లోని ఓ హైవేపై రోడ్డు కొంత భాగం ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో సుమారు 19…
మే 2 నుంచి ప్రతి ఇంటికి ఓటరు స్లిప్పులు.. నెల్లూరు: 2024 సాధారణ ఎన్నికల ప్రక్రియలో ప్రధానఘట్టమైన నామినేషన్ల ప్రక్రియ…
అమరావతి: టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి మేనిఫెస్టోను చంద్రబాబు, పవన్, సిద్జార్ద్ నాధ్ సింగ్ లు మంగళవారం విడదల చేశారు..మూడు…
నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల నిర్వహణలో అన్ని ప్రక్రియలను పారదర్శకంగా నిర్వహించి పోలింగ్ శాతం పెరిగేలా పర్యవేక్షించనున్నామని 117 - నెల్లూరు…
అమరావతి: ఛత్తీస్గఢ్లో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య మంగళవారం ఎదురుకాల్పులు చోటు చేసుకున్న సంఘటనలో ఏడుగురు మావోయిస్టులు హతమయ్యారు.. నారాయణ్పూర్, కాంకేర్…
This website uses cookies.