నెల్లూరు: తొలిసారి నెల్లూరు స్టేషన్ అగనున్న వందేభారత్ సెమీస్పీడ్ ట్రైయిన్ కోసం 100ల సంఖ్యలో నగర వాసులు సాయంత్రం నుంచి స్టేషన్ ప్లాట్ ఫామ్ పై వేచిచూశారు.శనివారం ప్రధాన మంత్రి నరేంద్రమోదీ సికింద్రబాద్ లో వందేభారత్ సెమీస్పీడ్ ట్రైయిన్ కు జెండా ప్రారంభించిన అనంతరం సదరు ట్రైయిన్ దాదాపు చాలా స్టేషన్స్ అగుతూ నెల్లూరుకు సాయంత్రం 7.10 రావల్సి వుండగా 8.10 గంటలకు చేరుకుంది..5 నిమిషాల పాటు అగిన అనంతరం తిరుపతికి బయదేరింది.
అమరావతిం ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి,,ఎన్నికల వేళ విధులు సక్రమంగా నిర్వర్తించడం లేదంటూ ఆయన ఎలక్షన్స్ కమీషన్ బదిలీ వేటు…
నెల్లూరు: భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు పోలింగ్ విధులు కేటాయించబడిన ప్రభుత్వ ఉద్యోగులందరూ పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ…
అమరావతి: జమ్మూకశ్మీర్లోని పూంచ్ జిల్లా శశిధర్ ప్రాంతంలో శనివారం సాయంత్రం ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు..భారత వాయుసేన (IAF)కు చెందిన వాహనంపై…
నెల్లూరు: చంద్రబాబు గతంలో కూటమి పేరుతో ఈ ముగ్గురి ఫోటోలతో ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా నేరవేర్చలేదు,,మళ్లీ ఈ ముగ్గురు…
నెల్లూరు: ఎన్నికల సంఘం ఆదేశములతో, జిల్లా ఎన్నికల అధికారి సూచనల మేరకు 117- నెల్లూరు నగర అసెంబ్లీ నియోజకవర్గం ఏప్రిల్…
నెల్లూరు: భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఎన్నికల విధుల్లో ఉండే ప్రభుత్వ ఉద్యోగులందరూ వారి నియోజకవర్గాల్లో ఏర్పాటు చేసిన…
This website uses cookies.