నెల్లూరు: నెల్లూరు నగరంలోని OWEL14 అనే కార్పొరేట్ స్కూల్ లో దారుణం చోటు చేసుకుంది.4వ తరగతి చదువుతున్న 9 సంవత్సరా బాలికపై,PROగా పనిచేస్తున్న బ్రహ్మయ్య అనే వ్యక్తి లైగింక వేధింపులకు పాల్పపడ్డాడు.చాలా రోజుల నుంచి సదరు బాలిక ఇంట్లో మౌనంగా వుండడంతో,అనుమానం వచ్చిన అమె తల్లి తరచి తరచి ప్రశ్నించడంతో,స్కూల్ జరిగిన సంఘటన గురించి చెప్పిందని,బాలిక తల్లి మీడియా తెలిపింది. విషయం తెలుసుకున్న బాలిక బంధువులు,తీవ్రంగా పరిగణించి స్కూల్ యాజమన్యంను నిలదీయడంతో,పోలీసులు రంగప్రవేశం చేశారు. బయటకు తెలియడంతో,బాలికను ప్రభుత్వం ఆసుపత్రికి పరిక్షల నిమిత్తం తీసుకుని వెళ్లారు.టీడీపీ రూరల్ నియోజకవర్గం ఇన్ చార్జ్ అజీజ్ సోమవారం,ఆసుపత్రిలో వున్న బాలికను పరామర్శించిన అనంతరం మీడియాతో మాట్లడారు.
నెల్లూరు: జగన్ పాలనలో రాష్ట్రం అంతా మాఫియా కమ్ముకున్నదని,,ఇసుక మాఫియా, మట్టి మాఫియా, మద్యం మాఫియా లాగా తయారు అయ్యి…
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో గూండాగిరీని అంతం చేసేందుకే టీడీపీ, జనసేన పార్టీతో కలిసి కూటమిగా ఏర్పడ్డామని బీజేపీనేత, కేంద్ర హోంమంత్రి అమిత్షా…
అమరావతిం ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి,,ఎన్నికల వేళ విధులు సక్రమంగా నిర్వర్తించడం లేదంటూ ఆయన ఎలక్షన్స్ కమీషన్ బదిలీ వేటు…
నెల్లూరు: భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు పోలింగ్ విధులు కేటాయించబడిన ప్రభుత్వ ఉద్యోగులందరూ పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ…
అమరావతి: జమ్మూకశ్మీర్లోని పూంచ్ జిల్లా శశిధర్ ప్రాంతంలో శనివారం సాయంత్రం ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు..భారత వాయుసేన (IAF)కు చెందిన వాహనంపై…
నెల్లూరు: చంద్రబాబు గతంలో కూటమి పేరుతో ఈ ముగ్గురి ఫోటోలతో ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా నేరవేర్చలేదు,,మళ్లీ ఈ ముగ్గురు…
This website uses cookies.