అమరావతి: మోసపూరితంగా జరుగుతున్న మతమార్పిడులపై సుప్రీంకోర్టు తీవ్రంగా పరిగణించింది. బలవంతపు మత మార్పిడులను అడ్డుకోకపోతే సమాజంలో అత్యంత తీవ్రమైన పరిస్థితులు పెచ్చరిల్లే అవకాశం వుందని జస్టిస్.ఎం.ఆర్.షా,,జస్టిస్.హిమాకోహ్లితో కూడిన ధర్మాసనం హెచ్చరించింది.బలవంతపు మత మార్పిడులకు వ్యతిరేకంగా బీజెపీ నేత,న్యాయవాది అశ్వినీ కుమార్ ఉపాధ్యాయ్ దాఖలు చేసిన వ్యాజ్యంపై విచారణ జరిపిన సందర్బంలో ధర్మాసనం పై వ్యాఖ్యలు చేసింది.భాగస్వాములను ఆకర్షణకు గురిచేసి,బలవంతగతా మత మార్పిడి చేస్తున్న విధానాలపై ఆందోళన వ్యక్తం చేసింది. ఇది చాలా తీవ్రమైన అంశమని,ఈ మత మార్పిడులను నివారించేందుకు నిజాయితీ చర్యలు అవసరమని,ఈ విషయంలో కేంద్రం రంగంలోకి దిగాలని స్పష్టం చేసింది.వీటి నివారణకు ఎలాంట చర్యలు తీసుకోవచ్చో ప్రతిపాదించాలని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను ఆదేశించింది.దేశ భద్రతత పాటు మత స్వేచ్చ హక్కును ప్రభావితం చేసి తీవ్రమైన విషయమని,దినిపైన కేంద్రంకు స్పష్టమైన వైఖరి వుండాలని అభిప్రాయం వ్యక్తం చేసింది.
నెల్లూరు: నగర పాలక సంస్థ పరిధిలోని అన్ని డివిజనుల్లో ఉన్న వాటర్ ప్లాంట్లలో తాగునీటి శుద్ధి, వాటర్ ప్యాకెట్లు, వాటర్…
అమరావతి: రాష్ట్రీయ స్వయం సేవక్ చీఫ్ మోహన్ భగవత్ రిజర్వేషన్స్ పై కీలక వ్యాఖ్యలు చేశారు.ఆదివారం ఒక విద్యాసంస్థలో ప్రసంగిస్తూ…
నెల్లూరు: 2024 సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా జిల్లాలో పోలింగ్ విధులకు పోలింగ్ సిబ్బందిని ర్యాండమైజేషన్ ద్వారా కేటాయించారు. ఆదివారం…
44 డివిజన్ ఎన్నికల ప్రచారం.. నెల్లూరు: యువత భవిష్యత్తే...రాష్ట్ర భవిష్యత్ అని...మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆలోచన అని మాజీ…
అమరావతి: ఆర్చరీ వరల్డ్ కప్-2024లో భారత్ చరిత్ర సృష్టించింది..శనివారం షాంఘైలో జరిగిన ఈ టోర్నీలో భారత్ తొలిసారి హ్యాట్రిక్ గోల్డ్…
అమరావతి: వైసీపీ అధినేత వైఎస్ జగన్ శనివారం మేనిఫెస్టో విడుదల చేశారు.కేవలం చేయగలిగినవి మాత్రమే చెబుతున్నామంటూ రెండు పేజీలతోనే మేనిఫెస్టో…
This website uses cookies.