గజ్జి కుక్కలతో మాట్లాడిస్తున్నారు-రేవతి…
నెల్లూరు: కోటంరెడ్డి.శ్రీధర్ రెడ్డి వైసీపీ నుంచి దూరం జరిగితే,,ఆ నెపంను మా పార్టీ అధినేత చంద్రబాబు,లోకేష్ లపై ఆరోపణలు చేసేందుకు గజ్జి కుక్కుల మాట్లాడిస్తున్నరంటూ టీడీపీ నగర మహిళ అధ్యక్షురాలు రేవతి తీవ్రస్థాయిలో వైసీపీ నాయకులపై మండిపడ్డారు.ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో టీడీపీ బీసీ సెల్ అధ్యక్షడు కప్పిర.శ్రీనివాసులు మాట్లాడుతూ బొడిగడ్డ అనిల్ అనే వ్యక్తి నెల్లూరుకు ఎప్పుడు వస్తాడో చెపితే,,అతనికి సమాధానం ఇచ్చేందుకు టీడీపీ కార్యకర్తలు సిద్దంగా వున్నరంటూ హెచ్చరించారు.
నెల్లూరు: జగన్ పాలనలో రాష్ట్రం అంతా మాఫియా కమ్ముకున్నదని,,ఇసుక మాఫియా, మట్టి మాఫియా, మద్యం మాఫియా లాగా తయారు అయ్యి…
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో గూండాగిరీని అంతం చేసేందుకే టీడీపీ, జనసేన పార్టీతో కలిసి కూటమిగా ఏర్పడ్డామని బీజేపీనేత, కేంద్ర హోంమంత్రి అమిత్షా…
అమరావతిం ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి,,ఎన్నికల వేళ విధులు సక్రమంగా నిర్వర్తించడం లేదంటూ ఆయన ఎలక్షన్స్ కమీషన్ బదిలీ వేటు…
నెల్లూరు: భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు పోలింగ్ విధులు కేటాయించబడిన ప్రభుత్వ ఉద్యోగులందరూ పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ…
అమరావతి: జమ్మూకశ్మీర్లోని పూంచ్ జిల్లా శశిధర్ ప్రాంతంలో శనివారం సాయంత్రం ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు..భారత వాయుసేన (IAF)కు చెందిన వాహనంపై…
నెల్లూరు: చంద్రబాబు గతంలో కూటమి పేరుతో ఈ ముగ్గురి ఫోటోలతో ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా నేరవేర్చలేదు,,మళ్లీ ఈ ముగ్గురు…
This website uses cookies.