నెల్లూరు: అధికారపార్టీ రాబోయే ఎన్నికల్లో 175 కి 175 స్థానలు గెలుచుకుంటాము అన్న ధీమాతో వుంటే,ఒక్క ఎమ్మేల్యేగా నాకు జరిగిని అవమానంపై ప్రశ్నిస్తే,ఇంత మంది చేత మాటల దాడులు ఎందుకు చేయిస్తున్నారు అంటు నిదీశారు.ఆదివారం ఎమ్మేల్యే కార్యలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో అయన మాట్లాడుతూ తనకు రక్షణగా ఇచ్చిన నాలుగురు గన్ మెన్స్ లో ఇద్దరిని నిన్న తొలగించిందని,మిగిలన ఇద్దరిని తానే సరెండర్ చేస్తున్నట్లు ప్రకటించారు.
నెల్లూరు: నగర పాలక సంస్థ పరిధిలోని అన్ని డివిజనుల్లో ఉన్న వాటర్ ప్లాంట్లలో తాగునీటి శుద్ధి, వాటర్ ప్యాకెట్లు, వాటర్…
అమరావతి: రాష్ట్రీయ స్వయం సేవక్ చీఫ్ మోహన్ భగవత్ రిజర్వేషన్స్ పై కీలక వ్యాఖ్యలు చేశారు.ఆదివారం ఒక విద్యాసంస్థలో ప్రసంగిస్తూ…
నెల్లూరు: 2024 సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా జిల్లాలో పోలింగ్ విధులకు పోలింగ్ సిబ్బందిని ర్యాండమైజేషన్ ద్వారా కేటాయించారు. ఆదివారం…
44 డివిజన్ ఎన్నికల ప్రచారం.. నెల్లూరు: యువత భవిష్యత్తే...రాష్ట్ర భవిష్యత్ అని...మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆలోచన అని మాజీ…
అమరావతి: ఆర్చరీ వరల్డ్ కప్-2024లో భారత్ చరిత్ర సృష్టించింది..శనివారం షాంఘైలో జరిగిన ఈ టోర్నీలో భారత్ తొలిసారి హ్యాట్రిక్ గోల్డ్…
అమరావతి: వైసీపీ అధినేత వైఎస్ జగన్ శనివారం మేనిఫెస్టో విడుదల చేశారు.కేవలం చేయగలిగినవి మాత్రమే చెబుతున్నామంటూ రెండు పేజీలతోనే మేనిఫెస్టో…
This website uses cookies.