నెల్లూరు: నగరంలోని ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో జాతీయ క్రీడల దినోత్సవం పురస్కరించుకొని ఈనెల 26 నుంచి 29 వరకు వివిధ ఆంశాల్లో నిర్వహించి క్రీడాపోటీల్లో,విజేతలుగా నిలిచిన వారికి,,సింహపురి స్పోర్ట్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సోమవారం జరిగిన క్రీడా ప్రతిభా పురస్కారాల ప్రధానోత్సవ కార్యక్రమంలో వ్యవసాయశాఖ మంత్రి కాకాణి.గోవర్ధన్ రెడ్డి పాల్గొని,క్రీడాకారులకు ప్రతిభా పురస్కారాలు అందజేశారు.ఈ సందర్బంలో మంత్రి కాకాణి,క్రీడాకారులకు అందుతున్న సౌకర్యాలు,,ప్రోత్సహాకాలపై వాస్తవాలను మాట్లాడారు..ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ నిర్వాహకులు ముక్కాల ద్వారకనాథ్, సెట్నెల్ సీఈవో పుల్లయ్య పలువురు క్రీడాకారులు,కోచ్ లు పాల్గొన్నారు.
అమరావతి: అత్యున్నత పదవిలో ఉన్న ఓ మహిళ అధికారిణి బంగారం స్మగ్లింగ్ చేస్తూ కస్టమ్స్ అదికారులకు అడ్డంగా దొరికిపోయి,, అంబాసిడర్…
నెల్లూరు: చంద్రబాబు,పవన్ కళ్యాణ్ ల బహిరంగ సభ నెల్లూరులో విజయవంతంగా జరిగింది.నగరంలోని కే.వి.ఆర్ పెట్రోల్ బంకు వద్ద నుంచి ర్యాలీగా…
అమరావతి: జనసేన అధినేత పవన్ కల్యాణ్ పిఠాపురంలో కచ్చితంగా ఓడిపోతారని, ఆయనను ఓడించి పంపకపోతే తన పేరు మార్చుకుంటానని ముద్రగడ…
అమరావతి: కాంగ్రెస్ పార్టీకి కంచుకోటలు అయిన ఉత్తరప్రదేశ్లోని అమేథి, రాయ్బరేలి స్థానాల నుంచి పోటీ చేసే కాంగ్రెస్ అభ్యర్థులపై కొనసాగుతున్న…
అమరావతి: వైసీపీ కోసం రాష్ట్ర వ్యాప్తంగా 7 నెలలు తిరిగాను అని,,ఆ సమయంలో నేను గమనించింది.అ పార్టీలో వుంటే ప్రజాసేవా…
అమరావతి: 1901 తరువాత తొలిసారిగా ఏప్రిల్ ఉష్ణోగ్రతలు ఈ స్థాయిలో నమోదు అయ్యాయి.. దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో ఏప్రిల్లో వడగాలులు…
This website uses cookies.