హైదరాబాద్: 68వ జాతీయ చలనచిత్ర పురస్కారాలను కేంద్ర ప్రభుత్వం శుక్రవారం సాయంత్రం ప్రకటించింది.. జాతీయ అవార్డుల్లో తెలుగు సినిమాలు సత్తా చాటాయి..ఈ సంవత్సరం మొత్తం 30భాషల్లో 305 ఫీచర్ ఫిల్మ్స్ ఎంట్రీకి వచ్చినట్లు జ్యూరీ సభ్యులు పేర్కొన్నారు..నాన్ ఫీచర్ ఫిల్మ్ కేటరిగిలో 20భాషల్లో 148 చిత్రాలు స్క్రీనింగ్కు వచ్చినట్లు తెలిపారు..అవార్డులను 5 కేటగిరీలుగా విభజించారు..దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు, ఫీచర్ ఫిల్మ్ (28 కేటగిరీలు), నాన్ ఫీచర్ ఫిల్మ్స్ (22 కేటగిరీలు), బెస్ట్ రైటింగ్ సెక్షన్, మోస్ట్ ఫిల్మ్ఫ్రెండ్లీ స్టేట్ కేటగిరీల్లో అవార్డులను ప్రకటించారు..ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా కలర్ ఫొటో ఎంపికైంది. ఉత్తమ కొరియోగ్రఫీ, మేకప్ విభాగాల్లో నాట్యం’ చిత్రం ఎంపిక కాగా, ఉత్తమ సంగీత చిత్రంగా అలవైకుంఠ పురములో అవార్డులు దక్కించుకున్నాయి..2020 జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రకటనలో 15 ప్రాంతీయ భాషా చిత్రాలకు అవార్డులు దక్కాయి..2020 సంవత్సరానికి గాను కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఉత్తమ చలనచిత్ర అవార్డుల దక్కించుకున్న వారి జాబితా:-
ఉత్తమ చిత్రం : సూరయైపొట్రు’
ఉత్తమ నటుడు : సూర్య ,అజయ్ దేవగణ్
ఉత్తమ నటి : అపర్ణ బాలమురళి
ఉత్తమ దర్శకుడు : కె. ఆర్. సచ్చిదానందన్ (అయ్యప్పమ్ కోషియమ్)
ఉత్తమ సహాయనటుడు :బిజుమీనన్ ( అయ్యప్పమ్ కోషియమ్ )
ఉత్తమ సహాయ నటి – లక్ష్మీ ప్రియా చంద్రమౌళి (శివ రంజినీయుము ఇన్నుమ్ సిలా పెంగలుమ్)
ఉత్తమ బాల నటుడు – వరున్ బుద్దదేవ్(తులసీదాస్ జూనియర్)- స్పెషల్ మెన్షన్
ఉత్తమ నేపథ్యం సంగీతం – జీవీ ప్రకాష్ కుమార్
బెస్ట్ కాస్ట్యూమ్ డిజైనర్ – నచికేట్ బర్వే, మహేష్ షేర్లా(తానాజీ)
బెస్ట్ లిరిక్ – సైనా(మనోజ్ మౌతషిర్)
మోస్ట్ ఫిలిం ఫ్రెండ్లీ స్టేట్ – మధ్యప్రదేశ్
బెస్ట్ స్టంట్స్ – అయ్యప్పనుమ్ కోషియమ్
బెస్ట్ కొరియోగ్రఫీ – నాట్యం (తెలుగు)
ఉత్తమ డ్యాన్సర్: సంధ్య రాజు (నాట్యం- తెలుగు)
ఉత్తమ సంగీత దర్శకుడు – తమన్ (అల వైకుంఠపురములో)
అమరావతి: వైసీపీ కోసం రాష్ట్ర వ్యాప్తంగా 7 నెలలు తిరిగాను అని,,ఆ సమయంలో నేను గమనించింది.అ పార్టీలో వుంటే ప్రజాసేవా…
అమరావతి: 1901 తరువాత తొలిసారిగా ఏప్రిల్ ఉష్ణోగ్రతలు ఈ స్థాయిలో నమోదు అయ్యాయి.. దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో ఏప్రిల్లో వడగాలులు…
అమరావతి: దక్షిణ చైనాలో గ్వాంగ్డాంగ్ ప్రావిన్స్ లోని ఓ హైవేపై రోడ్డు కొంత భాగం ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో సుమారు 19…
మే 2 నుంచి ప్రతి ఇంటికి ఓటరు స్లిప్పులు.. నెల్లూరు: 2024 సాధారణ ఎన్నికల ప్రక్రియలో ప్రధానఘట్టమైన నామినేషన్ల ప్రక్రియ…
అమరావతి: టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి మేనిఫెస్టోను చంద్రబాబు, పవన్, సిద్జార్ద్ నాధ్ సింగ్ లు మంగళవారం విడదల చేశారు..మూడు…
నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల నిర్వహణలో అన్ని ప్రక్రియలను పారదర్శకంగా నిర్వహించి పోలింగ్ శాతం పెరిగేలా పర్యవేక్షించనున్నామని 117 - నెల్లూరు…
This website uses cookies.