అమరావతి: పదోతరగతి అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ పరీక్షా ఫలితాలను విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ బుధవారం విడుదల చేశారు..అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ పరీక్షలో విద్యార్దులు 64.23 శాతం ఉత్తీర్ణత సాధించాని చెప్పారు.. రాష్ట్రవ్యాప్తంగా 1,91,846 మంది విద్యార్థులు పరీక్షలు వ్రాయగా 1,23,231 మంది ఉత్తీర్ణత సాధించారన్నారు..ఇందులో బాలురు 60.83 శాతం, బాలికలకు 68.76 శాతం ఉత్తీర్ణత సాధించారని,,అత్యధికంగా ప్రకాశం జిల్లా 87.52%, అత్యల్పంగా పశ్చిమగోదావరి జిల్లా 46.66% ఉత్తీర్ణత సాధించిందని తెలిపారు..పాఠశాలలోని తరగతుల విలీనంపై వచ్చిన ప్రశ్నకు మంత్రి స్పందిస్తూ ప్రభుత్వం విధానలను, ప్రభుత్వ ఉద్యొగులు ప్రశ్నించే హాక్కు లేదన్నారు..విలీనంపై రాష్ట్ర వ్యాప్తాంగా విద్యార్దుల తల్లి,తండ్రులు వ్యతిరేకించడంలేదన్నా..
అమరావతి: కర్ణాటకలో ఇటీవలే ఎం.పీ ప్రజ్వల్ రేవణ్ణ సెక్స్ స్కాండల్ ఓ కుదుపు కుదుపేస్తుండగా, తాజాగా ఇప్పుడు అలాంటిదే మరో…
హైకోర్టులో వాదనలు.. అమరావతి: ఈ నెల 13వ తేదీన రాష్ట్ర శాసనసభకు ఎన్నికల పోలింగ్ జరుగనున్ననేపధ్యంలో సంక్షేమ పథకాల నగదు…
అమరావతి: టాటా గ్రూప్ ఆధ్వర్యంలోని ఎయిరిండియా ఎక్స్ప్రెస్ (ఎయిర్ ఇండియా విమాలను కొనుగొలు చేసిన తరువాత)లో నెలకొన్న వివాదం రోజురోజుకూ…
అమరావతి: విజయవాడలో ఎన్డీయే కూటమి అగ్రనేతల రోడ్షోకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అశేష జనవాహిని మధ్య బుధవారం మున్సిపల్ స్టేడియం…
బయట నుంచి వచ్చిన వారు జిల్లాలో ఉండకూడదు నెల్లూరు: ఈనెల 11వ తేదీ సాయంత్రం 6 గంటల వరకే ఎన్నికల…
తిరుపతి: 4వ దశలో ఈనెల మే13 న సార్వత్రిక ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలు & కేంద్ర పాలిత ప్రాంతాల్లో ప్రశాంత…
This website uses cookies.