INTERNATIONAL

శ్రీలంకకు సాయం చేసి,ప్రాణం పోసిన భారత ప్రధాని మోడీకి కృతజ్ఞతలు-విక్రమసింఘే

అమరావతి: ఆర్థిక సంక్షోభంతో శ్రీలంక అన్ని విధాలా దెబ్బతిన్న సమయంలో భారతదేశం చేసిన సహాయం మరువలేనిదని శ్రీలంక నూతన అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే పేర్కొన్నారు..కష్టకాలంలో శ్రీలంకకు సాయం చేసి, ప్రాణం పోసిన ప్రధాని మోడీకి, తన తరపున,.దేశ ప్రజల తరపున కృతజ్ఞతలు తెలిపారు.. ప్రధాని మోడీ నాయకత్వంలోని భారత ప్రభుత్వం, ద్వీప దేశమైన శ్రీలంకకు ప్రాణవాయువు అందించిందని రణిల్ విక్రమసింఘే పార్లమెంట్‌లో అన్నారు.. గతవారం  విక్రమసింఘేను, ప్రధాని మోడీ అభినందనలు తెలియచేస్తు,,ఆర్థిక పునరుద్ధరణకు శ్రీలంక ప్రజలకు భారతదేశం మద్దతు ఎప్పుడూ ఉంటుందని,, ఆర్థిక సంక్షోభం నుంచి కొత్త అధ్యక్షుడు దేశాన్ని విజయపథంలో నడిపిస్తారనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు..2022 జనవరి నుంచి శ్రీలంకకు, భారత ప్రభుత్వ దాదాపు 4 బిలియన్ డాలర్ల సాయం అందించింది..ప్రస్తుత శ్రీలంకలో నెలకొని వున్న ఆర్థిక సంక్షోభాన్ని అధిగమించడానికి,,ఆర్థిక సహాయంపై ఆ దేశం, అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF),ఇతర విదేశీ దేశాలతో చర్చలు జరుపుతోంది.. విక్రమసింఘే తన ప్రసంగంలో ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడానికి శ్రీలంక దీర్ఘకాలిక పరిష్కారాల వైపు వెళ్లాలని అన్నారు..

Spread the love
venkat seelam

Recent Posts

వైభ‌వంగా శ్రీ సీతా జ‌యంతి

తిరుపతి: ఒంటిమిట్ట శ్రీ కోదండ‌రామ‌స్వామి ఆల‌యంలో శుక్ర‌వారం వైభ‌వంగా సీతా జ‌యంతి ఉత్స‌వం నిర్వ‌హించారు. ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో…

14 hours ago

స్ట్రాంగ్ రూముల వద్ద ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకొండి-ముఖేష్ కుమార్ మీనా

నెల్లూరు: రాష్ట్రంలో పోల్డ్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లకు పటిష్టమైన భద్రత కల్పించాలని రాష్ట్రప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా…

14 hours ago

ఇంటి స్థలం కొనుగొలుపై హైకోర్టుకు జూనియర్ ఎన్టీఆర్‌

హైదరాబాద్: జూనియర్ ఎన్టీఆర్‌ ఇంటి స్థలం కొనుగొలుకు సంబంధించిన వివాదాంపై తెలంగాణ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశాడు..ఈ పిటిషన్‌పై జస్టిస్‌…

19 hours ago

ముగ్గురు ఎస్పీలు,కలెక్టర్,12 మంది అధికారులపై తీవ్రంగా స్పందించిన-కేంద్ర ఎన్నికల సంఘం

రెండు రోజుల్లో నివేదిక ఇవ్వండి.. అమరావతి: ఎన్నికల అనంతరం జరిగిన గొడవలకు సంబంధించి పల్నాడుజిల్లా,, అనంతపురంజిల్లా ఎస్పీలను కేంద్ర ఎన్నికల…

2 days ago

రేపు పలు జిల్లాలో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం-కూర్మనాథ్

అమరావతి: ఉపరితల ద్రోణి ప్రభావంతో రేపు ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు,తిరుపతి…

2 days ago

స్ట్రాంగ్ రూమ్ ల వద్ద పటిష్టం భద్రత,కౌంటింగ్ డే రోజున పటిష్ట చర్యలు తీసుకొండి-సీఈసీ

అమరావతి: కేంద్ర ఎన్నికల సంఘంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్య కార్యదర్శి జవహర్ రెడ్డి,, డీజీపీ హరీశ్ గుప్తా సమావేశం ముగిసింది..దాదాపు 55…

2 days ago

This website uses cookies.