అమరావతి: కడప జిల్లా ప్రొద్దూటూరులో బంగారు దుకాణాల్లో గత నాలుగు రోజులుగా తనిఖీలు చేస్తూన్న ఇన్ కమ్ ట్యాక్స్ అధికారులు పలు బంగారం బిస్కెట్లు,,నగలు,, రికార్డులు స్వాధీనం చేసుకున్నారు..అదివారం సీజ్ చేసిన సామగ్రి,, బంగారాన్ని తమ వాహనాల్లో తిరుపతికి తీసుకుని వెళ్లారు.. ప్రొద్దులూరులోకి ఆక్రమంగా బంగారం దిగుమతి అవుతున్నట్లు అధికారులకు విశ్వనీయమైన సమాచారం అందడంతో నాలుగు రోజులు నుంచి బుశెట్టి జువెలర్స్ & డైమండ్స్,,తల్లం,,గురురాఘవేంద్ర జువెలర్స్ లో దాదాపు 4 షాపుల్లో రాత్రి,,పగలు విరామం లేకుండా అధికారులు తనిఖీలు చేశారు..అక్రమంగా స్టాక్ చేసిన దాదాపు 300 కేజీల బంగారం,,పెద్ద మొత్తంలో నగదును ఐటీ శాఖ అధికారులు సీజ్ చేసినట్లు తెలుస్తొంది..ఈ సోదాలకు సంబంధించిన వివరాలను వెల్లడించడానికి తమకు అధికారం లేదని, ఉన్నత స్థాయి అధికారుల సమక్షంలోనే పూర్తిగా రికార్డులన్నీ పరిశీలించాకే వివరాలు వెల్లడిస్తామని ఐటీశాఖాధికారులు మీడియాకు తెలిపారు.. నాలుగు షాపుల్లో సోదాలు నిర్వహించిన ఐటీ అధికారులు బిల్లులు లేకపోవడంతో బంగారంను స్వాధీనం చేసుకున్నారు..బంగారు నగల వ్యాపారంలో ప్రొద్దూటూరుకు రెండో ముంబైగా గుర్తింపు వుంది..ప్రొద్దుటూరును సిటీ ఆఫ్ గోల్డ్ గా ఈ నగరంను పిలుస్తారు.. ఇక్కడ పెద్ద సంఖ్యలో బంగారం షాపులు వుండడంతో పెద్ద మొత్తంలో పసిడిని కొనుగోలు చేయాలనుకునే వాళ్లు ప్రొద్దుటూరులో కొనేందుకు ఆసక్తి చూపిస్తారు.
అమరావతి: ఇరాన్ ప్రెసిడెంట్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కాన్వాయ్ ప్రమాదానికి గురైనట్లు అక్కడి మీడియా తెలిపింది..ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ కాన్వాయ్…
రోహిణి కారై ఎండ ప్రతాపం చూడకుండానే ? అమరావతి: రెండున్నర సంవత్సరాల “ఎలనినో” సీజన్ ముగియడం,,మే నెల ప్రారంభం నుంచే…
నెల్లూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ ఈనెల 22న జిల్లా పర్యటనకు రానున్నట్లు జిల్లా కలెక్టర్ ఎం హరినారాయణన్…
FIR లలో ఉన్న సెక్షన్లు సరిపోతాయా,సిట్ అమరావతి: ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల అనంతరం చోటుచేసుకున్న హింసాత్మక ఘటనల నేపథ్యంలో తాజాగా పల్నాడు…
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు తరువాత తిరుపతి,,అనంతపురం,, పల్నాడు జిల్లాల్లో జరిగిన గొడవలతో శాంతి భద్రతలు అదుపు తప్పాయి..వైసీపీ, టీడీపీ కార్యకర్తల…
అమరావతి: ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధుల మద్య విధాన పరమైన నిర్ణాయలు జరిగే సమయంలో విపక్షాల నిరసనలు, వ్యతిరేకతలు సర్వసాధారణాంగ జరుగుతుంటాయి..నిరసనల స్థాయి…
This website uses cookies.