అమరావతి: 2,000 నోటును వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించిన తరువాత కేవలం 20 రోజుల్లో దేశంలో వినియోగంలో ఉన్న సుమారు ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ గురువారం ప్రకటించారు..నోట్లు బ్యాంకు డిపాజిట్ల రూపంలో 85 శాతం కరెన్సీ వెనక్కి వచ్చిందని ఆయన స్పష్టం చేశారు..మార్చి 31 నాటికి సుమారు 3.62 లక్షల కోట్ల రూపాయల రూ.2,000 నోట్లు చలామణిలో ఉన్నట్లు ఆర్ బీఐ గతంలో తెలిపింది..ఈ లెక్కన తీసకుంటే 1.8 లక్షల కోట్ల రూపాయల కరెన్సీ వచ్చాయి..చివరి నిమిషం వరకు ఎదురు చూడకుండా వీలైనంత తొందరగా నోట్లను మార్చుకోవాలని ఆయన సూచించారు..నోట్లు మార్పుకునే వారికి కోసం ఆర్బీఐ వద్ద తగినంత కరెన్సీ ఉందని కూడా ఆయన పేర్కొన్నారు..
అమరావతి: రాష్ట్రీయ స్వయం సేవక్ చీఫ్ మోహన్ భగవత్ రిజర్వేషన్స్ పై కీలక వ్యాఖ్యలు చేశారు.ఆదివారం ఒక విద్యాసంస్థలో ప్రసంగిస్తూ…
నెల్లూరు: 2024 సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా జిల్లాలో పోలింగ్ విధులకు పోలింగ్ సిబ్బందిని ర్యాండమైజేషన్ ద్వారా కేటాయించారు. ఆదివారం…
44 డివిజన్ ఎన్నికల ప్రచారం.. నెల్లూరు: యువత భవిష్యత్తే...రాష్ట్ర భవిష్యత్ అని...మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆలోచన అని మాజీ…
అమరావతి: ఆర్చరీ వరల్డ్ కప్-2024లో భారత్ చరిత్ర సృష్టించింది..శనివారం షాంఘైలో జరిగిన ఈ టోర్నీలో భారత్ తొలిసారి హ్యాట్రిక్ గోల్డ్…
అమరావతి: వైసీపీ అధినేత వైఎస్ జగన్ శనివారం మేనిఫెస్టో విడుదల చేశారు.కేవలం చేయగలిగినవి మాత్రమే చెబుతున్నామంటూ రెండు పేజీలతోనే మేనిఫెస్టో…
=అమరావతి: రాష్ట్రంలో పించన్లు పంపిణీకి సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డికి స్పష్టమైన ఆదేశాలు…
This website uses cookies.