నెల్లూరు: నగర పాలక సంస్థ పరిధిలోని స్థానిక పాత జిల్లా పరిషత్ కార్యాలయం-బారకాసు రోడ్డులోని అక్రమణలను కమిషనర్ వికాస్ మర్మత్ గురువారం సాయంత్రం పరిశీలించారు. ఫుట్ పాత్, మరుగుదొడ్లను ఆక్రమిస్తూ ఏర్పాటు చేసిన దుకాణాలతో పరిసరాలు అపరిశుభ్రంగా మారడంతో పాటు ట్రాఫిక్ సమస్య కూడా ఎక్కువగా ఉన్నట్లు తమ దృష్టికి వచ్చిందని తెలిపారు. సంబంధిత శానిటేషన్, టౌన్ ప్లానింగ్ అధికారులు వెంటనే తగిన చర్యలు తీసుకుని ఆక్రమణలను తొలగించాలని కమిషనర్ ఆదేశించారు.ఈ కార్యక్రమంలో శానిటేషన్ విభాగం అధికారులు, సచివాలయాల కార్యదర్శులు పాల్గొన్నారు.
అమరావతి: రాష్ట్రీయ స్వయం సేవక్ చీఫ్ మోహన్ భగవత్ రిజర్వేషన్స్ పై కీలక వ్యాఖ్యలు చేశారు.ఆదివారం ఒక విద్యాసంస్థలో ప్రసంగిస్తూ…
నెల్లూరు: 2024 సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా జిల్లాలో పోలింగ్ విధులకు పోలింగ్ సిబ్బందిని ర్యాండమైజేషన్ ద్వారా కేటాయించారు. ఆదివారం…
44 డివిజన్ ఎన్నికల ప్రచారం.. నెల్లూరు: యువత భవిష్యత్తే...రాష్ట్ర భవిష్యత్ అని...మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆలోచన అని మాజీ…
అమరావతి: ఆర్చరీ వరల్డ్ కప్-2024లో భారత్ చరిత్ర సృష్టించింది..శనివారం షాంఘైలో జరిగిన ఈ టోర్నీలో భారత్ తొలిసారి హ్యాట్రిక్ గోల్డ్…
అమరావతి: వైసీపీ అధినేత వైఎస్ జగన్ శనివారం మేనిఫెస్టో విడుదల చేశారు.కేవలం చేయగలిగినవి మాత్రమే చెబుతున్నామంటూ రెండు పేజీలతోనే మేనిఫెస్టో…
=అమరావతి: రాష్ట్రంలో పించన్లు పంపిణీకి సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డికి స్పష్టమైన ఆదేశాలు…
This website uses cookies.