వేమిరెడ్డి.ప్రభాకర్ రెడ్డి మాట మేరకే,ఆస్తి విషయంలో జోక్యం చేసుకున్నాం-శ్రీధర్ రెడ్డి
నెల్లూరు: నెల్లూరు రూరల్ ఎమ్మేల్యే కార్యాలయం ఏనాడు ఆస్తుల విషయాలు,,రియల్ ఎస్టేట్ వ్యాపార విషయాల్లో జోక్యం చేసుకోలేదని నెల్లూరు రూరల్ వైసీపీ రెబెల్ ఎమ్మేల్యే కోటంరెడ్డి,శ్రీదర్ రెడ్డి చెప్పారు.సోమవారం అయన కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశలో మాట్లాడుతూ నెల్లూరుజిల్లా వైసీపీ అధ్యక్షడు,ఎం.పీ వేమిరెడ్డి.ప్రభాకర్ రెడ్డి,అయన సతీమణి వేమిరెడ్డి.ప్రశాంతిరెడ్డిల అభ్యర్దన మేరకే,డాక్టరు.రాధమాధవి,,ఆస్తి అమ్మకందారుడు శ్రీనివాసులనాయుడు వ్యవహరం తలదూర్చటం జరిగిందని ఎమ్మేల్యే అన్నారు.