అమరావతి: భారతదేశంకు చెందిన 8 మంది నౌకాదళ మాజీ అధికారులు ఖతార్ లోని అల్ దహ్రా అనే సంస్థలో పని చేస్తూ,,గూఢచర్యంకు పాల్పపడరంటూ ఆరోపణలు ఎదుర్కొని,,మరణశిక్షకు గురైన వీరికి గురువారం కోర్టు నుంచి పెద్ద శంతనం లభించింది..భారత ప్రభుత్వం అప్పీల్ పై వారి మరణశిక్షపై స్టే విధిస్తూ ఖతార్ కోర్టు కీలక తీర్పు ఇచ్చిందని భారత విదేశాంగ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంఈఏ) తెలిపింది..వారి మరణశిక్షను జైలు శిక్షగా తగ్గించినట్టు పేర్కొంది.. 8 మంది భారతీయుల మరణశిక్షను జైలు శిక్షగా తగ్గించడం మంచి పరిణామమే అని,,అయితే ఎన్ని రోజులు శిక్షను విధించారనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదన్నారు..ఈ తీర్పుకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియరాలేదని,, ఈ అంశంపై ఖతార్ అధికారులతో తాము చర్చిస్తున్నామని భారత విదేశాంగ శాఖ తెలిపింది..మొదటి నుంచి 8 మందికి సంబంధించిన కుటుంబాలకు అండగా ఉన్నామని,,ఇది సున్నితమైన విషయం కాబట్టి ఇంత కంటే దీని గురించి ఎక్కువగా మాట్లాడటం సరికాదని అధికారులు పేర్కొన్నారు..
జిల్లాలో పటిష్ఠ బందోబస్తు-ఎస్పీ నెల్లూరు: 2024 సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు జిల్లాలో పక్కాగా ఏర్పాట్లు చేపట్టినట్లు జిల్లా ఎన్నికల అధికారి,…
హైదరాబాద్: ప్రముఖ సినీనటుడు కొణిదెల చిరంజీవి గురువారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుంచి పద్మవిభూషణ్ అందుకున్నారు..ఓ సాధారణ కుటుంబం నుంచి…
అమరావతి: కర్ణాటకలో ఇటీవలే ఎం.పీ ప్రజ్వల్ రేవణ్ణ సెక్స్ స్కాండల్ ఓ కుదుపు కుదుపేస్తుండగా, తాజాగా ఇప్పుడు అలాంటిదే మరో…
హైకోర్టులో వాదనలు.. అమరావతి: ఈ నెల 13వ తేదీన రాష్ట్ర శాసనసభకు ఎన్నికల పోలింగ్ జరుగనున్ననేపధ్యంలో సంక్షేమ పథకాల నగదు…
అమరావతి: టాటా గ్రూప్ ఆధ్వర్యంలోని ఎయిరిండియా ఎక్స్ప్రెస్ (ఎయిర్ ఇండియా విమాలను కొనుగొలు చేసిన తరువాత)లో నెలకొన్న వివాదం రోజురోజుకూ…
అమరావతి: విజయవాడలో ఎన్డీయే కూటమి అగ్రనేతల రోడ్షోకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అశేష జనవాహిని మధ్య బుధవారం మున్సిపల్ స్టేడియం…
This website uses cookies.