నెల్లూరు: జిల్లాలో ఈనెల 13న ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ జరుగుతున్న నేపథ్యంలో పోలింగ్ స్టేషన్ వద్ద గుర్తింపు కోసం ఓటర్లందరూ కేంద్ర ఎన్నికల సంఘం జారీ చేసిన ఓటరు కార్డు లేదా 12 రకాల ప్రత్యామ్నాయ ఫోటో గుర్తింపు కార్డుల్లో ఏదైనా ఒకటి చూపించి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి,కలెక్టర్ ఛక్రధర్ బాబు కోరారు.ఈ దిగువ పేర్కొన్న 12 ప్రత్యామ్నాయ ఫోటో గుర్తింపు కార్డులు:-
(i)ఆధార్ కార్డు,,,(ii) ఎంఎన్ఆర్ఇజిఎ జాబ్ కార్డు,,,(iii) బ్యాంక్/ పోస్ట్ ఆఫీసు జారీచేసిన ఫోటో గ్రాఫ్ తో పాస్ పుస్తకాలు,,,(iv) కార్మిక మంత్రిత్వ శాఖ పధకం కింద జారీ అయిన ఆరోగ్య బీమా స్మార్ట్ కార్డు,,,(v) డ్రైవింగ్ లైసెన్స్,,,(vi) పాన్ కార్డు,,,(vii) ఎన్ పి ఆర్ కింద ఆర్.జి.ఇ చే జారీ చేయబడిన స్మార్ట్ కార్డు,,,(viii) భారతీయ పాస్ పోర్ట్,,,(ix) ఫోటో గ్రాఫ్ వున్న పింఛను డాక్యుమెంట్,,,(x) కేంద్ర/రాష్ట్ర ప్రభుత్వ /పి.ఎస్.యు లు/ ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులకు జారీ చేసిన ఫోటోగ్రాఫ్ తో సర్వీసు ఐడింటిటి కార్డులు,,,(xi) ఎంపి/ ఎంఎల్ఏ/ ఎంఎల్.సి లకు జారీ చేసిన అధికార గుర్తింపు కార్డులు,,,(xii) భారత ప్రభుత్వ సామాజిక న్యాయం & సాధికారత మంత్రిత్వ శాఖ జారీ చేసిన ప్రత్యేక అశక్తత గుర్తింపు కార్డు (యూనిక్ డిజిబిలిటీ ఐడి).
నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా మే 13న పోలింగ్ రోజున ఓటరు గుర్తింపుకార్డుతో పాటు 12 రకాల గుర్తింపు…
అమరావతి: ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్కు సుప్రీం కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ పలు షరతులు విధించింది.. బెయిల్పై…
జిల్లాలో పటిష్ఠ బందోబస్తు-ఎస్పీ నెల్లూరు: 2024 సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు జిల్లాలో పక్కాగా ఏర్పాట్లు చేపట్టినట్లు జిల్లా ఎన్నికల అధికారి,…
హైదరాబాద్: ప్రముఖ సినీనటుడు కొణిదెల చిరంజీవి గురువారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుంచి పద్మవిభూషణ్ అందుకున్నారు..ఓ సాధారణ కుటుంబం నుంచి…
అమరావతి: కర్ణాటకలో ఇటీవలే ఎం.పీ ప్రజ్వల్ రేవణ్ణ సెక్స్ స్కాండల్ ఓ కుదుపు కుదుపేస్తుండగా, తాజాగా ఇప్పుడు అలాంటిదే మరో…
హైకోర్టులో వాదనలు.. అమరావతి: ఈ నెల 13వ తేదీన రాష్ట్ర శాసనసభకు ఎన్నికల పోలింగ్ జరుగనున్ననేపధ్యంలో సంక్షేమ పథకాల నగదు…
This website uses cookies.