అమరావతిం ATM మెషీన్ లో నుంచి కరెన్సీ నోట్లకు బదులు పాము పిల్లలు బయటకు రావటం కలకలం రేకేత్తించింది.. ఉత్తరాఖండ్ లోని నైనితాల్ జిల్లాలో రామ్నగర్ కోసీ రోడ్డులో ఉన్న SBIకు చెందిన ATMకు డబ్బులు విత్డ్రా చేసుకోవటానికి బుధవారం సాయంత్రం ఓ వ్యక్తి వెళ్లాడు. డబ్బుల కోసం కార్డు వుంచి పిన్ నెంబరు ఎంటర్ చేసిన తరువాత డబ్బులు వస్తాయని ఎదురు చూస్తుండా ఓ పాముపిల్ల బయటకు వచ్చింది..అంతే అతను షాక్ అయ్యాడు..తేరుకున్న సదరు వ్యక్తి వెంటనే ఏటీఎం సెక్యూరిటీ గార్డుకు విషయాన్ని తెలిపాడు..అలాగే సేవ్ ది స్నేక్ అండ్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడు చంద్రసేన్ కశ్యప్ కూడా సమాచారం అందించాడు.. సమాచారం అందుకున్నబ్యాంకు అధికారులు, ఏటీఎం మెషిన్ డోర్ ఓపెన్ చేశారు..అందులో 10 పాము పిల్లలు ఉన్నట్లు గుర్తించారు..విషపూరితమైన పాములని తెలిపారు..వాటికి ఎటువంటి ఇబ్బంది కలుగకుండా వాటిని పట్టుకుని సురక్షితంగా అడవిలో విడిచిపెట్టారు..ఆ తరువాత బ్యాంకు సిబ్బంది ఆ ఏటీఎంను తాత్కాలింగా మూసివేశారు..
అమరావతి: రాష్ట్రీయ స్వయం సేవక్ చీఫ్ మోహన్ భగవత్ రిజర్వేషన్స్ పై కీలక వ్యాఖ్యలు చేశారు.ఆదివారం ఒక విద్యాసంస్థలో ప్రసంగిస్తూ…
నెల్లూరు: 2024 సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా జిల్లాలో పోలింగ్ విధులకు పోలింగ్ సిబ్బందిని ర్యాండమైజేషన్ ద్వారా కేటాయించారు. ఆదివారం…
44 డివిజన్ ఎన్నికల ప్రచారం.. నెల్లూరు: యువత భవిష్యత్తే...రాష్ట్ర భవిష్యత్ అని...మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆలోచన అని మాజీ…
అమరావతి: ఆర్చరీ వరల్డ్ కప్-2024లో భారత్ చరిత్ర సృష్టించింది..శనివారం షాంఘైలో జరిగిన ఈ టోర్నీలో భారత్ తొలిసారి హ్యాట్రిక్ గోల్డ్…
అమరావతి: వైసీపీ అధినేత వైఎస్ జగన్ శనివారం మేనిఫెస్టో విడుదల చేశారు.కేవలం చేయగలిగినవి మాత్రమే చెబుతున్నామంటూ రెండు పేజీలతోనే మేనిఫెస్టో…
=అమరావతి: రాష్ట్రంలో పించన్లు పంపిణీకి సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డికి స్పష్టమైన ఆదేశాలు…
This website uses cookies.