AMARAVATHI

హమాస్ పై విజయం సాధించేదాకా ఈ యుద్ధం కొనసాగిస్తాం-బెంజిమెన్

అమరావతి: హమాస్ పై విజయం సాధించేదాకా తాము ఈ యుద్ధం కొనసాగిస్తూనే ఉంటామని ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహు స్పఫ్టం చేశారు..తాము సాధించాల్సిన విజయాలు ఎన్నో ఉన్నాయని,ఇలాంటి…

7 months ago

పొట్టి శ్రీరాములు తెలుగు ప్రజల మనస్సుల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు-కలెక్టర్

నెల్లూరు: ఆంధ్రరాష్ట్ర ఆవిర్బావానికి కృషిచేసి అసువులు బాసిన అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగాలు మరవలేనిదని, ప్రజల మనస్సుల్లో ఆయన చిరస్థాయిగా నిలిచిపోయారని జిల్లా కలెక్టర్ హరినారాయణన్ అన్నారు..బుధవారం…

7 months ago

6, 7, 8 క్లైయిమ్ ఫారాలను క్షేత్ర స్థాయిలో పరిశీలించి, గడువులోగా పరిష్కరించండి

నెల్లూరు: నగర పాలక సంస్థ పరిధిలో జనాభా నిష్పత్తికి తగ్గట్టుగా యువతను ఓటర్లుగా నమోదు చేసేందుకు ప్రణాళికాబద్ధంగా చర్యలు చేపట్టాలని, ఎన్నికల సంఘం నిర్దేశాలను పటిష్టంగా పాటించాలని…

7 months ago

నవంబరు 28 వరకు చంద్రబాబుకు మధ్యంతర బెయిల్

అమరావతి: స్కిల్ డెవలెప్ మెంట్ కేసులో తెలుగు దేశం పార్టీ అధ్యక్షడు చంద్రబాబుకు 4 వారాలు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ హైకోర్టు జస్టిస్.మల్లిఖర్జునరావు అదేశాలు జారీ…

7 months ago

చంద్రబాబుపై మరో కేసు నమోదు

అమరావతి: టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ సి.ఎం చంద్రబాబునాయుడుపై CID మరో కేసు నమోదు చేసింది.. 2015లో మద్యం కంపెనీలకు అక్రమంగా అనుమతులు ఇచ్చారన్న, ఆరోపణలతో CID…

7 months ago

ట్రాయ్,ముంబై పోలీసుల పేరుతో వల విసురుతున్న సైబరు నేరగాళ్లు

అమరావతి: మీ బ్యాంకు అంకౌట్ లో డబ్బును దొపిడి చేసేందుకు సైబర్ నేరగాళ్లు కొత్త టెక్నాలాజిని వాడుతున్నారు..తొలుత ఒక మొబైల నెంబరు నుంచి మీకు ఫోన్ వస్తుంది..ఫోన్…

7 months ago

జాతీయ పోటీలకు వెళ్తున్న విద్యార్థులను అభినందించిన కమిషనర్ వికాస్

నెల్లూరు: 37వ జాతీయ స్థాయి స్కై మార్షల్ ఆర్ట్స్ పోటీలకు రాష్ట్రం నుండి ఎంపికైన 16 మంది విద్యార్థులను నెల్లూరు నగర పాలక సంస్థ కమిషనర్ వికాస్…

7 months ago

కుప్వారా జిల్లా నియంత్రణ రేఖ వద్ద ఉగ్రవాదుల చొరబాటు యత్నం-కాల్చి చంపిన సైన్యం

క్రికెట్ అడుతున్న ఎస్.ఐపై కాల్పులు.. అమరావతి: జమ్మూకశ్మీరులోనికి,, కుప్వారా జిల్లా నియంత్రణ రేఖ వద్ద కెరాన్ సెక్టారులోని జుమాగుండ్ ప్రాంతంలో పాక్ నుంచి ఉగ్రవాదులు భారతదేశంలోకి చొరబడేందుకు…

7 months ago

విజయనగరం జిల్లా వద్ద రెండు రైళ్లు ఢీ-ఆరుగురు మృతి పలువురికి గాయాలు

ఘెర ప్రమాదం.. అమరావతి: విజయనగరం జిల్లా కొత్తవలస మండలం కంటకాపల్లి రైల్వేజంక్షన్ వద్ద రాయగడ ప్యాసింజర్ రైలును వెనుక నుంచి పలాస ప్యాసింజర్ రైలు ఢీకొంది..రాత్రి 7.10…

7 months ago

ఎర్నాకులంలోని క్రిస్టియన్ కన్వెన్షన్ సెంటర్ లో పేలుడు,ఒకరు మృతి,50 మందికి గాయాలు

అమరావతి: కేరళలోని ఎర్నాకులం జిల్లా జమ్రా ఇంటర్నేషనల్ క్రిస్టియన్ కన్వెన్షన్ సెంటర్ లో పేలుడు ఘటన చోటు చేసుకుంది..ఈ ప్రమాదంలో ఒక మహిళ మృతి చెందగా మరో…

7 months ago

This website uses cookies.