రెండు దశాబ్ధాల కల ఇది.. హైదరాబాద్: దర్శకుడు రామ్గోపాల్ వర్మ అంటేనే, వివాదాలు,కట్టె విరిచిపెట్టినట్లుగా వుండే ట్వీట్లు..అలాంటి వర్మదర్శకత్వంలో తెరకెక్కించిన తాజా చిత్రం “లడ్కీ” మార్షల్ ఆర్ట్స్…
వాంగ్ యితో సమావేశం అమరావతి: కరోనా వైరస్ మూలంగా చైనా నుంచి భారత్ కు వచ్చేసిన విద్యార్థులను తిరిగి చైనాలోకి అనుమతించాలని,,విద్యా సంస్థలకు హాజరయ్యేలా చూడాలని భారత…
నెల్లూరు: జిల్లాలోని అన్ని ప్రభుత్వ వైద్యశాలల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను త్వరగా భర్తీ చేయాలని కలెక్టర్ చక్రధర్ బాబు అధికారులను ఆదేశించారు.గురువారం అమరావతి నుంచి రాష్ట్ర వైద్య,…
అమరావతి: బ్రిటన్ ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్ విధిలేని పరిస్థితిలో తన పదవికి రాజీనామా చేశారు..ఇప్పటికే 40 మందికి పైగా మంత్రులు ఆయనపై వ్యతిరేకత వ్యక్తం చేస్తు…
అమరావతి: కరోనా సమయంలోను,,అంతకు మునుపు ప్రతి ఒక్కరికి చితపరిచితమైన మాత్ర Dole-650..ఈ మాత్ర తయారీ సంస్థ మైక్రో ల్యాబ్స్ లిమిటెడ్పై Income tax విభాగం దాడులు చేసింది..బెంగళూరులోని…
నెల్లూరు: నగర వ్యాప్తంగా మంచినీటిని సరఫరా చేస్తున్న సంగం మండలం మహమ్మదాపురం వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ ను నగర పాలక సంస్థ కమిషనర్ జాహ్నవి అధికారులతో కలిసి…
అమరావతి: బ్రిటన్లో బోరిస్ జాన్సన్ ప్రభుత్వం సంక్షోభంలో కూరుకుపోయింది. ప్రధాని జాన్సన్పై విశ్వాసం కోల్పోయామని చెబుతూ మంగళవారం భారత మూలాలున్న ఆర్థిక మంత్రి రిషి సునక్ (42)తో…
అమరావతి: స్పైస్ జెట్ విమానంలో ప్రయాణించాలంటే,ప్రాణాలు అరిచేతులో పెట్టుకొని ప్రయాణించాలి.. స్పైస్ జెట్ సంస్థకు,ఇండియన్ ఏవియేషన్ రెగ్యులేటరీ ఆథారిటీ (DGCA) నోటీసులు జారీ చేసింది. స్పైస్ జెట్…
హైదరాబాద్: నమ్మిన సిద్ధాంతాల కోసం, దేశ ఐక్యత కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయుడు శ్యామాప్రసాద్ ముఖర్జీ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎంపీ బండి సంజయ్ కుమార్…
నెల్లూరు: రామాయపట్నం ఓడరేవు నిర్మాణానికి సంబంధించి భూసేకరణ పునరావాస ప్రక్రియ ఈనెల 20వ తేదీలోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు అధికారులను ఆదేశించారు.బుధవారం కలెక్టర్…
This website uses cookies.